
Water :పరిగడుపున రోజు ఈ నీళ్లు తాగితే ఊహించని లాభాలు... అది ఏంటో తెలిస్తే షాక్ అవుతారు...?
Water : బెల్లం ఒక సహజమైన స్వీట్నర్. బెల్లం తినడం వల్ల పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తాయి. ఈ బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,జింక్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2,ఈ.. లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. చలికాలంలో మన డైట్ లో బెల్లం చేర్చుకుంటే… శరీరంలో వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం… పరిగడుపున బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంట. పూర్తి వివరాలతో.. అయితే ఆయుర్వేదం ప్రకారం వేడి నీటిలో బెల్లం కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను చెక్ పెట్టవచ్చు. బెల్లం లోని పోషకాలు జలుబు, దగ్గు,ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి. బెల్లంలో.. ఫినోలిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. శరీరాన్ని రిలాక్స్ చేసి.. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
Water :పరిగడుపున రోజు ఈ నీళ్లు తాగితే ఊహించని లాభాలు… అది ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…?
బెల్లం నీరు తాగితే శరీరంలో ఇమ్యూనిటీ ఒక బూస్ట్ లా పని చేస్తుంది. బెల్లం లో మెగ్నీషియం విటమిన్లు బి1, బి6, సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. బెల్లం నీరు తాగటం వలన మన శరీరంలోని హాని చేసే మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఫైబర్ మెండుగా ఉంటుంది. కావున ఈ బెల్లమును షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు.ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. శ్వాస కోసవ్యవస్థ, ఊపిరితిత్తులు,ఆహార నాళము, కడుపు,పేగులను కూడా శుభ్రపరుస్తుంది. ఇది ఒక న్యాచురల్ డైజెస్టివ్ ఎంజైములను మెరుపు పరుస్తుంది. జీవక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది. అలాగే కిడ్నీ సమస్యలు కూడా నయం చేస్తుంది.
అలాగే బెల్లం నీరు ప్రతిరోజు పరిగడుపున తాగటం వలన శరీరంలో పేర్కొన్న కొవ్వును కరిగించి వేస్తుంది. ఈ బెల్లం లో ఉండే పొటాషియం శరీరంలోనే ఎలక్ట్రోలైట్, మినరల్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచడమే కాక అధిక కొలెస్ట్రాల్ సమస్యను కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇకపోతే బెల్లం నీరు తయారీ కోసం కావలసినంత బెల్లం, చియా సీడ్స్, నిమ్మకాయ, పుదీనా ఆకులు ఇవన్నీ తీసుకొని, ముందుగా మీరు సరిపడా నీళ్లను తీసుకొని. ఆ నీళ్లలో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో నిమ్మరసం, చియా సీడ్స్, పుదీనా ఆకులు వేసుకొని మరిగించి. అయిన తర్వాత వడకట్టుకొని తాగితే సరిపోతుంది.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉపముఖ్యమంత్రి, జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు…
Anil Ravipudi Next Film : టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం…
Sri Malika : పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత…
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన…
Tea habit చలికాలం వచ్చిందంటే చాలు..ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ టీ కప్పు చేతిలో ఉండాల్సిందే అనిపిస్తుంది చాలామందికి.…
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు మార్పులను స్వీకరిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తోంది. కొత్త హీరోలు, హీరోయిన్లు నిరంతరం వెండితెరపైకి వస్తున్నప్పటికీ…
Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…
This website uses cookies.