
Health Tips : ప్రస్తుత కాలములో చాలా మంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతూ ఉన్నారు. దీనికోసం వర్కౌట్లు మరియు ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఏమి చేయలేని వారు మాత్రం వాకింగ్ తో సర్దుకుంటున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం పదివేల అడుగులు అయినా వేస్తే కానీ సాధ్యం కాదు అని అంటున్నారు. అయితే తాజా పరిశోధనల ప్రకారం చూస్తే, రోజుకు నాలుగువేల అడుగులు వేసిన చాలు అని అంటున్నారు శాస్త్రవేత్తలు…
ఆ తర్వాత మనం వేసే ప్రతి అడుగు కూడా మన ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతూ వెళ్తుంది అని అంటున్నారు. అయితే లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ యొక్క శాస్త్రవేత్తలు కుర్చీలకే పరిమితం అయిపోతున్నవారు మేము 10,000 అడుగులు వేయలేకపోతున్నాం అని ఇబ్బంది పడేవారికి ఇది కొద్దిగా ఊరట కలిగించే విషయమే అని చెప్పొచ్చు. అలాగే సుమారుగా రెండున్నర లక్ష మందికి పైగా పరిశోధన చేసిన తర్వాత శాస్త్రవేత్తల చెప్పిన విషయాలు ఇవి…
#image_title
మనం రోజు రెండున్నర వేల అడుగులు వేస్తే వారిలో గుండె ప్రమాదాలు దూరంగా ఉంటాయి అని అంటున్నారు. అలాగే మీరు నాలుగు వేల అడుగులు వేయగలిగితే అన్ని రకాల జబ్బుల నుండి కూడా మీరు దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు. ఆ తర్వాత వెయ్యి అడుగులు వేస్తే ఈ ప్రయోజనాలన్నీ మళ్లీ 15% రెట్టింపు పెరుగుతాయి అని అంటున్నారు. అలాగే ఇంకొక 500 అడుగులు గనక మీరు వెయ్యగలిగితే దాదాపుగా వీరు గుండె జబ్బుల నుండి రక్షణ ఉన్నట్టే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే నడక అనేది సర్వరోగ నివారిణి అని ఈ పాటకి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది…
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.