Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు... మీ జీవితంలో దోషాలు పరార్...?
Shani Amavasya : హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య తిధిన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అయితే ఈ శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్య అంటారు కాబట్టి పూర్వీకులు ఆత్మ శాంతి కోసం తర్పణం శ్రద్ధ దాతృత్వం చేయడం చాలా పవిత్రంగా పరిగణించడం జరిగింది. దీనితో పాటు ఈ తేదీన శనీశ్వరుడు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి, శని సంబంధించిన దోషాలను తొలగించుకోవాలంటే ఇది మంచి అవకాశం చెబుతున్నారు పండితులు.వారం రోజున అమావాస్య వచ్చినట్లయితే ఆర్తిని శని అమావాస్య అని అంటారు .కాబట్టి ఈ సంవత్సరం ఈ శుభ యాదృచ్ఛికం 23 ఆగస్టు 2025న రానుంది దీనిని శని చర అమావాస్య అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు శనిదేవుని పూర్వీకులను ప్రసన్నం చేసుకొనుటకు ఉత్తమమైన రోజుగా పరిగణించడం జరిగింది. నమ్మకాల ప్రకారం ఈ రోజున చేసే పరిహారాలు దానాలు మంత్ర జపాలు, పితృ దోషాన్ని ఇంకా శని దోషాన్ని తొలగించుటకు మంచి సమయంగా కూడా చెబుతారు.
Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు… మీ జీవితంలో దోషాలు పరార్…?
ఓం ప్రాం ప్రీమ్ సహా శనేశ్వరాయ నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని దోషం తొలగిపోతుంది.
“నీలాంజన సమభాసం రవిపుత్రం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ”
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు, జీవితంలో కష్టాలను తొలగిపోతాయి.
ఓం పితృభ్యః నమః
ఈ మంత్రాన్ని జపించినప్పుడు నల్ల నువ్వులను నీటిలో వేసి, పూర్వికులకు నైవేద్యం పెడితే పితృ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.
దానభూతి పదం నృణామ్ అంటే దానధర్మాలు మనిషికి శ్రేయస్సు ఇస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. రోజున నల్లటి బట్టలు నువ్వులు మినప్పప్పు ఆవనూనె ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడింది. పేదలకు, గోషాలకు ఆహారం లేదా ధ్యానాలను దానం చేయడం వల్ల శనీశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి.
ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు కింద ఆవాలు నూనె దీపం వెలిగించండి. శని చాలీసా పారాయణం చేయండి.
శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని పూజ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ఈ రోజున మీ పూర్వీకులకు తరపున అర్పించి వారి కోసం శ్రద్ధ కర్మాలు చేయండి.పితృ దోషాన్ని తొలగించడానికి ఇది అత్యంత ప్రభావంతమైన మార్గం.
పూర్వికుల శాంతి కోసం బ్రాహ్మణునికి లేదా పేద వారికి ఆహారం ఇచ్చి దానధర్మాలు చేయాలి.
ఓం పితృగణాయ విద్మహే జగద్దార్నియే ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్ అనే పితృ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.
శనివారం అమావాస్య వచ్చినప్పుడు దాని ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది.శనివారం కర్మ ప్రదాత అయిన శని దేవునికి అంకితం చేయబడింది.అదే సమయంలో అమావాస్య తిధి పూర్వికుల ముఖ్యమైనదిగా పరిగణించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో శనిశ్చరామావాస్య యాదృచ్ఛికం ,శనీశ్వరుడు పితృదేవతల ఆశీర్వాదాలను పొందడానికి ఒక సువర్ణ అవకాశంగా అందిస్తుంది.
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…
This website uses cookies.