
Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు... మీ జీవితంలో దోషాలు పరార్...?
Shani Amavasya : హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య తిధిన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అయితే ఈ శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్య అంటారు కాబట్టి పూర్వీకులు ఆత్మ శాంతి కోసం తర్పణం శ్రద్ధ దాతృత్వం చేయడం చాలా పవిత్రంగా పరిగణించడం జరిగింది. దీనితో పాటు ఈ తేదీన శనీశ్వరుడు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందడానికి, శని సంబంధించిన దోషాలను తొలగించుకోవాలంటే ఇది మంచి అవకాశం చెబుతున్నారు పండితులు.వారం రోజున అమావాస్య వచ్చినట్లయితే ఆర్తిని శని అమావాస్య అని అంటారు .కాబట్టి ఈ సంవత్సరం ఈ శుభ యాదృచ్ఛికం 23 ఆగస్టు 2025న రానుంది దీనిని శని చర అమావాస్య అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు శనిదేవుని పూర్వీకులను ప్రసన్నం చేసుకొనుటకు ఉత్తమమైన రోజుగా పరిగణించడం జరిగింది. నమ్మకాల ప్రకారం ఈ రోజున చేసే పరిహారాలు దానాలు మంత్ర జపాలు, పితృ దోషాన్ని ఇంకా శని దోషాన్ని తొలగించుటకు మంచి సమయంగా కూడా చెబుతారు.
Shani Amavasya : శని అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పట్టిస్తే చాలు… మీ జీవితంలో దోషాలు పరార్…?
ఓం ప్రాం ప్రీమ్ సహా శనేశ్వరాయ నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని దోషం తొలగిపోతుంది.
“నీలాంజన సమభాసం రవిపుత్రం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ”
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు, జీవితంలో కష్టాలను తొలగిపోతాయి.
ఓం పితృభ్యః నమః
ఈ మంత్రాన్ని జపించినప్పుడు నల్ల నువ్వులను నీటిలో వేసి, పూర్వికులకు నైవేద్యం పెడితే పితృ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.
దానభూతి పదం నృణామ్ అంటే దానధర్మాలు మనిషికి శ్రేయస్సు ఇస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. రోజున నల్లటి బట్టలు నువ్వులు మినప్పప్పు ఆవనూనె ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడింది. పేదలకు, గోషాలకు ఆహారం లేదా ధ్యానాలను దానం చేయడం వల్ల శనీశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి.
ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు కింద ఆవాలు నూనె దీపం వెలిగించండి. శని చాలీసా పారాయణం చేయండి.
శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని పూజ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ఈ రోజున మీ పూర్వీకులకు తరపున అర్పించి వారి కోసం శ్రద్ధ కర్మాలు చేయండి.పితృ దోషాన్ని తొలగించడానికి ఇది అత్యంత ప్రభావంతమైన మార్గం.
పూర్వికుల శాంతి కోసం బ్రాహ్మణునికి లేదా పేద వారికి ఆహారం ఇచ్చి దానధర్మాలు చేయాలి.
ఓం పితృగణాయ విద్మహే జగద్దార్నియే ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్ అనే పితృ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.
శనివారం అమావాస్య వచ్చినప్పుడు దాని ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది.శనివారం కర్మ ప్రదాత అయిన శని దేవునికి అంకితం చేయబడింది.అదే సమయంలో అమావాస్య తిధి పూర్వికుల ముఖ్యమైనదిగా పరిగణించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో శనిశ్చరామావాస్య యాదృచ్ఛికం ,శనీశ్వరుడు పితృదేవతల ఆశీర్వాదాలను పొందడానికి ఒక సువర్ణ అవకాశంగా అందిస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.