
Dehydration : ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురైతే... మీ కిడ్నీలు డేంజర్ లో పడట్లే... ఈ తప్పులు అస్సలు చేయొద్దు...?
Dehydration : వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరం అధిక చెమటలతో తడిసిపోతుంది. ఈ చెమటల వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అప్పుడు వెంటనే మన శరీరం నీటిని కావాలని సిగ్నల్స్ ఇస్తుంది. నోరు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. దాహం వేస్తుంది. ఏదైనా చల్లటిది తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మన వెంటనే శరీరం డిహైడ్రేషన్కు గురైందని గుర్తించాలి. ఇంకా మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ కలర్ను బట్టి కూడా మన శరీరానికి నీరు అవసరమనేది తెలియజేస్తుంది. మన శరీరం వెంటనే డిహైడ్రేషన్కు గురైందని మనం గుర్తించవచ్చు. అప్పుడు వెంటనే మనకు కావాల్సిన నీటిని శరీరానికి అందించాలి. కొంతమంది బిజీ లైఫ్ లో ఎక్కువ పని చేస్తూ కూర్చుని పోయి వారు వాటర్ ని తాగడానికి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ రకమైన బిజీ షెడ్యూల్ లో, ఎయిర్ కండిషనింగ్ తో సహా చాలా విషయాలు నిర్జలీకరణానికి దారితీస్తాయి. వర్క్ లో పడిపోయి నీటిని తాగడం అశ్రద్ధ చేస్తే, ఇది క్రమంగా శరీర నిర్జలీకరణానికి దారితీస్తుంది.
Dehydration : ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురైతే… మీ కిడ్నీలు డేంజర్ లో పడట్లే… ఈ తప్పులు అస్సలు చేయొద్దు…?
తద్వారా ఆరోగ్యం దెబ్బ తినడమే కాక మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ శరీరం డిహైడ్రేషన్ అయిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది.. అని ఎలా నివారించాలి అనే విషయాల గురించి నిపుణులు తెలియజేస్తున్నారు.. వేసవిలో సాధారణంగా వచ్చే సమస్య డిహైడ్రేషన్. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది మలబద్ధకం, తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, నీరసం,అలసట, చర్మ ముడతలు పెరగడం వృద్ధాప్యం వంటి శారీరక లక్షణాలను కూడా దారితీస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అది మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. మూత్ర విసర్జన ఫ్రీక్వెన్సీ, మూత్ర ర*** ద్వారా సాధారణంగా డీహైడ్రేషన్ గురించి గుర్తించవచ్చు. తక్కువ నీటిని తాగితే మూత్రస్థాయిలో చాలా తక్కువగా ఉంటాయి. ఉత్తరం రంగు పసుపు రంగులోకి మారుతుంది. నేను బట్టి మీ శరీరం డిహైడ్రేషన్కు గురైందని కనుక్కోవచ్చు.
తరచూ శరీరం నిర్జలీకరణం చెంది అది ఒంట్లో నిశ్శబ్దంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. త్రి మూత్ర నామాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఒంట్లో నీటి శాతం తక్కువగా ఉంటే మూత్రపిండాలు ఓవర్ టైం గా పని చేస్తాయి. దీనివల్ల మలినాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఇది రక్త సరఫరాను కూడా తగ్గిస్తుంది. ఇది చివరికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) కి దారితీస్తుంది.
ప్రతిరోజు కనీసం 8 పెద్ద గ్లాసుల నీళ్లు తాగాలి. దాహం వెయ్యకపోయినా సరే నీటిని తాగాలి. హైడ్రేటు పండ్లు, కూరగాయలు తినాలి. చక్కర పానీయాలను మానివేయాలి. టీ, కాఫీ, కార్బోనేటెడ్ పానీయాలు, ప్యాక్ చేసిన పండ్ల రసాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంటి లోపల పని చేసేవారు లేదా ఏసీలు కూర్చునేవారు రోజుకి 6 నుంచి 8 గ్లాసులు నీరు తాగాలి.
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
This website uses cookies.