Diabetes : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉన్నాం. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులను ఎక్కువగా వైట్ రైస్ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. దీనిలో స్టార్చ్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కావున వైట్ రైస్ ను అధికంగా తీసుకోకూడదని చెప్తారు ఇది షుగర్ రోగులకు అస్సలు మంచిది కాదు. టైప్ టు డయాబెటిస్ రోగులు తక్కువ అన్నం తినడానికి ముఖ్య కారణం కూడా ఇదే. అయితే మధుమేహ బాధితులకు మరో మార్గం లేదని సహజంగా పండించిన బియ్యం ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదన్నారు.
అయితే వరి నుండి బియ్యాన్ని తీయడానికి దాన్ని రైస్ మిల్లులకు పంపించి ఆపై తెల్లగా పాలిష్ వేస్తూ ఉంటారు. అయితే ఈ విధానం సహజంగా పండించిన బియ్యం పోషకేల్వలను తగ్గించేలా చేస్తుంది. బియ్యం పాలిష్ వేయడం వలన దాంట్లోని విటమిన్ బి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని గ్లైసోమిక్ సూచిక కూడా పెరుగుతుంది. దీని మూలంగా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఆరోగ్యాన్ని మరింత హాని కలిగించే కల్తీ బియ్యం కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే మధుమేహ రోగులు ఏ రైస్ తీసుకోవాలి. టైప్ టు షుగర్ వ్యాధిగ్రస్తులు వైట్ రైస్ వైట్ రైస్ తో చేసిన అన్నం పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే వారికి బ్రౌన్ రైస్ రూపంలో మంచి ఎంపిక ఉంటుంది. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువ పోషకాలు ఎక్కువ ఫైబర్ ఎక్కువ విటమిన్లు తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ స్కోర్ లు అనేవి ఉంటాయి. ఏ రైస్ అత్యల్ప జీవన్ స్కూల్ కలిగి ఉంటుంది. వైట్ రైస్ లోని గ్లైసోమిక్ ఇండెక్స్ స్కోర్ 70% ఉంటుంది. అంటే టైప్ టు షుగర్ ఉన్నవారికి ఇది చాలా డేంజర్.. బాస్మతి రైస్ జీవన్ స్కోరు 56 నుండి 69 వరకు ఉంటుంది. అయితే ఇది వైట్ రైస్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకొక వైపు బ్రౌన్ రైస్ విషయానికొస్తే దాని G1 స్కోరు 50కి దగ్గరలో ఉంటుంది. కావున చాలామంది ఆరోగ్య నిపుణులు దీనిని తీసుకోవాలని చెప్తున్నారు. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.