హైదరాబాద్ : లాక్డౌన్ ఎత్తివేసినప్పటినుండి మందుబాబులు తాగి మీళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్లో సుమారు 9 వేల కేసులు నమోదు అవ్యగా ఈ సంవత్సరం ప్రతినెలా 1500 కేసలు నమోదు అవుతున్నాయి. అంటే ప్రతిరోజు 50 కేసులు నమోదు అవుతున్నాయని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మే నెలలో లాక్డౌన్ ఉన్న కారణంగా 4 కేసులే నమోదయ్యాయి. దీంతో హైదరబాద్ కమిషనరేట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై అంతగా దృష్టి సారించక పోవడంతో కేసులు అంతంత్ర మాత్రంగానే నమోదయ్యాయి. ఇక మీదట పూర్తి స్థాయిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజూ తనిఖీలు నిర్వహింస్తే మందుబాబులను అదుపు చేయెచ్చని వెల్లడించారు. ఈ ఏడాది అత్యధికంగా ఫిబ్రవరి మాసంలో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కెసులు నమోదయ్యాయి.
జనవరిలో- 1,200
ఫిబ్రవరిలో- సుమారు 3,300
మార్చిలో- 2,100
ఏప్రిల్లో- 1,500
మే నెలలో- 04
జూన్లో- 200
జూలైలో ఇప్పటి వరకు 500 పైగా కేసులు నమోదయ్యాయి
Drunk and drive cases in 2021, Drunk and drive , Drunk and drive in telangana , Drunk and drive in hyderabad , డ్రంకెన్ డ్రైవ్ కేసులు
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.