heavy traffic jam on hyderabad to vijayawada highway
యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీకా కోసం వెళ్తున్న ఓ వృద్దురాలి ఆర్టీసి బస్టు ఢీకొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ (70) టీకా కోసం వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. యాదమ్మ మృతిని నిరసిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామానికి అండర్ పాస్ లేకపోవడం కారణంగా తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
heavy traffic jam on hyderabad to vijayawada highway
ఆందోళన కారణంగా రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చౌటుప్పల్ ఎసిపి శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు అండర్ పాస్ విషయంపై హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.