heavy traffic jam on hyderabad to vijayawada highway
యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీకా కోసం వెళ్తున్న ఓ వృద్దురాలి ఆర్టీసి బస్టు ఢీకొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ (70) టీకా కోసం వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. యాదమ్మ మృతిని నిరసిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామానికి అండర్ పాస్ లేకపోవడం కారణంగా తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
heavy traffic jam on hyderabad to vijayawada highway
ఆందోళన కారణంగా రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చౌటుప్పల్ ఎసిపి శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు అండర్ పాస్ విషయంపై హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది.…
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
This website uses cookies.