యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీకా కోసం వెళ్తున్న ఓ వృద్దురాలి ఆర్టీసి బస్టు ఢీకొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ (70) టీకా కోసం వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. యాదమ్మ మృతిని నిరసిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామానికి అండర్ పాస్ లేకపోవడం కారణంగా తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన కారణంగా రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చౌటుప్పల్ ఎసిపి శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు అండర్ పాస్ విషయంపై హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.