heavy traffic jam on hyderabad to vijayawada highway
యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీకా కోసం వెళ్తున్న ఓ వృద్దురాలి ఆర్టీసి బస్టు ఢీకొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ (70) టీకా కోసం వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. యాదమ్మ మృతిని నిరసిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామానికి అండర్ పాస్ లేకపోవడం కారణంగా తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
heavy traffic jam on hyderabad to vijayawada highway
ఆందోళన కారణంగా రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చౌటుప్పల్ ఎసిపి శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు అండర్ పాస్ విషయంపై హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.