
AP Fisheries Dept : మత్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్... అన్ని జిల్లాల వారు అర్హులే... ఇలా అప్లై చేయండి...!
AP Fisheries Dept : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ప్రభుత్వం అద్భుతమైన నోటిఫికేషన్ తో మన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మత్య్స శాఖల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు…
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్న పోస్టులు ఏమిటి.? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేయాలి.? ఎంపిక విధానం ఎలా ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ ఎలా ఉంటుంది. లాంటి ప్రధానమైన వివరాలను తెలుసుకొని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు..
పిషిరిస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-అప్లికేషన్ ప్రారంభ తేదీ 23/04/ 2024..
-అప్లికేషన్ లాస్ట్ తేదీ 13/ 05/ 2024…
-హాల్ టికెట్స్ విడుదల తేదీ అధికారిక వెబ్సైట్లో తరువాత వస్తుంది…
-పరీక్ష తేదీ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది..
-జీతము 45,830 రూపాయలు…
-గరిష్ట వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు ఉండాలి..
-వయసు సడలింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులైన అయిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడేలింపు ఉంటుంది.
ఫీజు…ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250 మిగతా వారికి 350 ఫీజు చెల్లించవలసి ఉంటుంది…
-ఎంపిక విధానం ఈ పోస్టులు ఎంపికల్లో పరీక్ష మరియు కంప్యూటర్ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు..
AP Fisheries Dept : మత్య్స శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్… అన్ని జిల్లాల వారు అర్హులే… ఇలా అప్లై చేయండి…!
-ఈ పరీక్షలు మూడు పేపర్లు ఉంటాయి. పేపర్ వన్ లో 150 ప్రశ్నలు.. 150 మార్కులు ఇస్తారు.. ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు వస్తాయి..
-పేపర్ 2 లో 150 ప్రశ్నలు 150 మార్కులు ఇస్తారు. ఈ పేపర్లో ఫిషరీస్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి..
-పేపర్ 3 లో 150 ప్రశ్నలు 150 మార్కులు వస్తాయి. ఈ పేపర్లో కూడా ఫిషరీస్ సైన్స్ నుండి ప్రశ్నలు ఇస్తారు..
-మూడు పేపర్లు కలిపి 450 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానికి వన్ బై త్రీ వంతు రుణాత్మక మార్కుల విధానంలో అమలు చేయబడుతుంది..
-కంప్యూటర్ ప్రొపొషియల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది.. అందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్లో పరిగణలోకి తీసుకుంటారు..
-నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..
-భర్తీ చేసిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ మత్య్స శాఖలో ఫిష్ షరీష్ డెవలప్మెంట్ ఆఫీసర్..
-మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు…
Gautam Gambhir : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…
T20 World Cup 2026 : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…
T20 World Cup 2026 : ప్రపంచ టీ20 క్రికెట్ కప్లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…
Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…
TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…
Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…
PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…
Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్…
ICC T20 World Cup 2026 : 2026లో జరిగిన ICC T20 World Cup 2026 టోర్నీ అనేక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీ…
Gold and silver Rate Today March 9 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు…
This website uses cookies.