SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త... 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు...!
SBI Good News : తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI ) ప్రతి పౌరుడు కి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే దిశగా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పీఎం సూర్య ఘర్ యోజన ప్రయోజనాలను లబ్ధిదారులకు అందిస్తోంది. ఎస్బిఐ యొక్క రుణ సౌకర్యాల ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్బిఐ ఖాతాదారులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలంటే మీ ఇంటి పై కప్పు పై సోలార్ రూఫ్ ఫ్యానల్స్ ను ఇన్ స్టాల్ చేసేందుకు తగినంత స్థలాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు ఈ ప్యానెల్స్ ను వారి ఇంటి పై ఇన్ స్టాల్ చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం కనీస సబ్సిడీని సోలార్ రూఫ్ ప్యానెల్ సిస్టమ్ యొక్క కిలోవాట్ సామర్థ్యం ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా 30 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఎస్బిఐ వినియోగదారులు తక్కువ వడ్డీ రేటు రుణ సౌకర్యాలను అందుకుంటారు. ఇక ఈ రుణాలను పొందడం ద్వారా ప్రజలు ఖాళీగా ఉన్న ఇంటిపై సౌర పలకలను అమర్చుకోవచ్చు. ఈ విధంగా ఉచిత విద్యుత్తును పొందవచ్చు.
SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త… 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు…!
3 KW నుండి 10 KW సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం ఎస్బిఐ 10.15 % వార్షిక వడ్డీ రేటు తో 6 లక్షల వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది.
60 నుండి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు సీనియర్ సిటిజెన్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఎస్బిఐ అందిస్తున్న ఈ ప్రయోజనాల పొందవచ్చు.
ఎస్బిఐ అందిస్తున్న రుణ సదుపాయం ద్వారా వ్యక్తులు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ఆ తర్వాత పీఎం సూర్య ఘర్ యోజన కింద ఉచిత విద్యుత్తును కూడా పొందవచ్చు.
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
This website uses cookies.