
AP government has given good news to the unemployed
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించటమే ముఖ్య ఉద్దేశంగా బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీంను అందిస్తోంది. పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారితో పాటు మధ్యలో చదువు ఆపేసిన వారు కూడా ఈ పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
AP government has given good news to the unemployed
ఆన్ లైన్ లో దరఖాస్తులు ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి అందులో బెనిఫీషియరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేజ్ లోకి వెళ్లి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆధార్ ద్వారా గుర్తింపు ధ్రువీకరించిన తర్వాత ఒక దరఖాస్తు ఫాం కనిపిస్తుంది. ఆ ఫామ్ లో ఫోన్ నెంబర్, ఇమెయిల్ లకు వచ్చిన ఓటీపీ ల ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. 64 వేల మంది ఈ పథకం పొందడం కోసం దరఖాస్తు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తదితర వివరాలను అందులో నమోదు చేయాలి. ఆ ఫామ్ లో అడిగిన అన్ని వివరాలను అప్లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 64 వేల మంది ఈ పథకం పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా కంప్యూటర్, మొబైల్ వంటి సాధనాలతో ఇళ్ల వద్ద నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయవచ్చు.
బెనిఫీషియరీ మేనేజ్మెంట్ పోర్టల్ నిరుద్యోగుల కోసమే అభ్యర్థుల క్వాలిఫికేషన్ కు తగ్గట్టుగా ఉపాధి కల్పించి, సరైన వేతనం అందించేలా చూడడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అందిస్తున్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకొని ఇళ్ళ నుండే పనిచేసే అవకాశాన్ని పొందాలనుకుంటే మరెందుకు ఆలస్యం బెనిఫీషియరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోండి.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
This website uses cookies.