జిల్లాలోని పాణ్యం మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ స్థానికంగా బాగా ఫేమస్. కాగా, ఈ ఆలయ దర్శనార్థం భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శన భాగ్యం చేత తమకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కాగా, ఈ ఆలయానిక 1.30 కిలోల వెండిపడగను విరాళంగా అందించాడు ఓ భక్తుడు. మరో భక్తుడు రూ. యాభై వేల నగదు ఇచ్చారు. ఈ మేరకు ఆలయ ఈఓ తెలిపారు.
నంద్యాల సిటీలోని శ్రీనివాస్ నగర్కు చెందిన అల్లెనంద కిశోర్ రెడ్డి వెండి నాగ పడగ ఇచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. రూ. యాభై వేల నగదును కాకినాడ సిటీ పాపప్నదొర కాలనీకి చెందిన శ్రీనివాసులు శెట్టి ఇచ్చినట్లు తెలిపారు. నగదును ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు ఆలయ ఈఓ చెప్పారు. ఇకపోతే వెండి పడగను శాస్త్రోక్తంగా స్వామి వారికి సమర్పించనున్నట్లు తెలిపారు. శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి స్థానికంగా ఉండే భక్తులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారని ఈఓ పేర్కొన్నారు.
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
This website uses cookies.