జిల్లాలోని పాణ్యం మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ స్థానికంగా బాగా ఫేమస్. కాగా, ఈ ఆలయ దర్శనార్థం భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శన భాగ్యం చేత తమకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కాగా, ఈ ఆలయానిక 1.30 కిలోల వెండిపడగను విరాళంగా అందించాడు ఓ భక్తుడు. మరో భక్తుడు రూ. యాభై వేల నగదు ఇచ్చారు. ఈ మేరకు ఆలయ ఈఓ తెలిపారు.
నంద్యాల సిటీలోని శ్రీనివాస్ నగర్కు చెందిన అల్లెనంద కిశోర్ రెడ్డి వెండి నాగ పడగ ఇచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. రూ. యాభై వేల నగదును కాకినాడ సిటీ పాపప్నదొర కాలనీకి చెందిన శ్రీనివాసులు శెట్టి ఇచ్చినట్లు తెలిపారు. నగదును ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు ఆలయ ఈఓ చెప్పారు. ఇకపోతే వెండి పడగను శాస్త్రోక్తంగా స్వామి వారికి సమర్పించనున్నట్లు తెలిపారు. శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి స్థానికంగా ఉండే భక్తులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారని ఈఓ పేర్కొన్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.