కర్నూల్ జిల్లాలోని కల్లూరు మండలంలోని ఉలిందకొండ గ్రామ సచివాలయ్యాన్ని పాన్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన అన్ని సేవలు సచివాలయంలోనే అందుతాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు ఏ సమస్యలున్నా సచివాలయంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలు, వారి అభివృద్ధి కోసమే పని చేస్తున్నదని చెప్పారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఆంధప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. గతంలో ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా చూసిందని, ప్రస్తుతం అలా కాదని తాము ప్రజల అభివృద్ధిక కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామ ప్రజలు కలిసి కట్టుగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇకపోతే గ్రామంలో ప్రజలకు అవసరాలు వాలంటీర్లు తెలుసుకోవాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.