ఇటీవల కాలంలో జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఇసుక అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక ధరలు ఏ విధంగా ఉన్నాయో సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్లో ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేలకు మించి అమ్మబోరానది నిర్ణయించారు. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు.
సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొనగా, వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇసుకను అధిక ధరకు విక్రయించే వారు ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకుగాను అధికారులు వెనకాడొద్దని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసు శాఖ అధికారులకు శాంతి భద్రతలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పత్తికొండ సీఐ ఆదినారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.