ఇటీవల కాలంలో జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఇసుక అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక ధరలు ఏ విధంగా ఉన్నాయో సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్లో ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేలకు మించి అమ్మబోరానది నిర్ణయించారు. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు.
సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొనగా, వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇసుకను అధిక ధరకు విక్రయించే వారు ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకుగాను అధికారులు వెనకాడొద్దని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసు శాఖ అధికారులకు శాంతి భద్రతలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పత్తికొండ సీఐ ఆదినారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.