ఇటీవల కాలంలో జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఇసుక అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక ధరలు ఏ విధంగా ఉన్నాయో సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగ్లో ట్రాక్టర్ ఇసుకను రూ.3 వేలకు మించి అమ్మబోరానది నిర్ణయించారు. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు.
సమావేశంలో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొనగా, వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇసుకను అధిక ధరకు విక్రయించే వారు ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకుగాను అధికారులు వెనకాడొద్దని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసు శాఖ అధికారులకు శాంతి భద్రతలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పత్తికొండ సీఐ ఆదినారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విష్ణుప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
This website uses cookies.