కొవిడ్ కేసులు త్వరలో బాగా పెరిగే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఫస్ట్, సెకండ్ వేవ్ ఆల్రెడీ పూర్తి కాగా ప్రస్తుతం వచ్చే థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు. కాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి.
మృతులు తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఇకపోతే వైరల్ ఫీవర్, కరోనా మధ్య తేడా గమనించాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చిన రెండు రకాల టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే చాన్సెస్ ఉన్నందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.