కొవిడ్ కేసులు త్వరలో బాగా పెరిగే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఫస్ట్, సెకండ్ వేవ్ ఆల్రెడీ పూర్తి కాగా ప్రస్తుతం వచ్చే థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు. కాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి.
మృతులు తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఇకపోతే వైరల్ ఫీవర్, కరోనా మధ్య తేడా గమనించాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చిన రెండు రకాల టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే చాన్సెస్ ఉన్నందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, అద్భుతమైన…
Coffee : ఈరోజు కూడా రొటీన్ గా ఒకే రకమైన కాఫీని తాగుతూ ఉంటారు. రొటీన్ కాఫీ తాగి బోర్…
KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్…
Viral Video : ఝార్ఖండ్లోని దేవగఢ్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నా సింగ్కు మూగజీవాలంటే ఎంతో అభిమానం. జంతువులు,…
Dwcra Women : ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు తెలిపింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా…
kavitha KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.…
Singer Mangli : ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ పుట్టినరోజు వేడుకలు చిక్కుల్లోకి తెచ్చాయి. మంగళవారం…
Central Bank of India : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత…
This website uses cookies.