కొవిడ్ కేసులు త్వరలో బాగా పెరిగే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఫస్ట్, సెకండ్ వేవ్ ఆల్రెడీ పూర్తి కాగా ప్రస్తుతం వచ్చే థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు. కాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి.
మృతులు తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఇకపోతే వైరల్ ఫీవర్, కరోనా మధ్య తేడా గమనించాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చిన రెండు రకాల టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే చాన్సెస్ ఉన్నందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
This website uses cookies.