కొవిడ్ కేసులు త్వరలో బాగా పెరిగే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఫస్ట్, సెకండ్ వేవ్ ఆల్రెడీ పూర్తి కాగా ప్రస్తుతం వచ్చే థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు. కాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి.
మృతులు తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఇకపోతే వైరల్ ఫీవర్, కరోనా మధ్య తేడా గమనించాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చిన రెండు రకాల టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే చాన్సెస్ ఉన్నందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.