
దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా విరాళంతో హైదరాబాద్లోని సనత్ నగర్ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఆస్పత్రికి టెక్ మహీంద్రా సంస్థ పదకొండు అంబులెన్సులను కూడా ఇవ్వగా వాటిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్ కోసం విరాళమందించిన టెక్ మహీంద్రా సంస్థను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని పాల్గొన్నారు. ఇకపోతే కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ కోసం జనాలు తీవ్రఅవస్థలు పడ్డ సంగతి అందరికీ విదితమే. కరోనా బారిన పడిన పేషెంట్స్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సినీనటుడు సోనుసూద్ తన శక్తి మేరకు అవసరమైన వారికి సిలిండర్స్ అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్బాట్లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.