దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా విరాళంతో హైదరాబాద్లోని సనత్ నగర్ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఆస్పత్రికి టెక్ మహీంద్రా సంస్థ పదకొండు అంబులెన్సులను కూడా ఇవ్వగా వాటిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్ కోసం విరాళమందించిన టెక్ మహీంద్రా సంస్థను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని పాల్గొన్నారు. ఇకపోతే కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ కోసం జనాలు తీవ్రఅవస్థలు పడ్డ సంగతి అందరికీ విదితమే. కరోనా బారిన పడిన పేషెంట్స్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సినీనటుడు సోనుసూద్ తన శక్తి మేరకు అవసరమైన వారికి సిలిండర్స్ అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
This website uses cookies.