దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా విరాళంతో హైదరాబాద్లోని సనత్ నగర్ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఆస్పత్రికి టెక్ మహీంద్రా సంస్థ పదకొండు అంబులెన్సులను కూడా ఇవ్వగా వాటిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్ కోసం విరాళమందించిన టెక్ మహీంద్రా సంస్థను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని పాల్గొన్నారు. ఇకపోతే కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ ఆక్సిజన్ సిలిండర్స్ కోసం జనాలు తీవ్రఅవస్థలు పడ్డ సంగతి అందరికీ విదితమే. కరోనా బారిన పడిన పేషెంట్స్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సినీనటుడు సోనుసూద్ తన శక్తి మేరకు అవసరమైన వారికి సిలిండర్స్ అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
This website uses cookies.