మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల కేంద్రంలోని హజరత్ సయ్యద్ సహెబ్ హుస్సేని ఖాద్రి దర్గా ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం ఈ దర్గాలో ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవ కార్యక్రమాలు దర్గా పీఠాధిపతి సయ్యద్ అహమ్మద్ నూరుల్లా ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఉత్సాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, ఉత్సవాలు విజయవంతం చేయాలని దర్గా ఉప పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా, సయ్యద్ శనివారం కోరారు.
ఇకపోతే ఈ దర్గా ఉత్సవాల్లో కుల, మతాలకతీతంగా అందరూ పాల్గొనే సంప్రదాయం ఉందని స్థానికులు ఉంటున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం చాదర్ సమర్పిస్తారు. స్థానికంగా మాత్రమే కాదు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ దర్గా బాగా ఫేమస్ కాగా, ఇక్కడి ఉత్సవాల్లో పాల్గొనేందుకుగాను చుట్టు పక్కల వారు తరలివస్తుంటారు. దర్గా ప్రాంగణ ప్రాంతంలో ఇప్పటికే రంగుల దీపాలు అలరిస్తున్నాయి. ప్రత్యేక లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీంతో స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో పాల్గొంటే మంచి జరుగుతుందని స్థానికుల నమ్మకం.
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
This website uses cookies.