దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తుంగతుర్తి శాసన సభ్యుడు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల పక్షమని తెలిపారు. రైతుల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా రైతాంగం శ్రేయస్సు కోసమే తెచ్చినట్లు వివరించారు. ఇకపోతే పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అందే డబ్బులు ఆడబిడ్డల తల్లిదండ్రులకు సాయంగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ, జ్యోతి, ఎంపీడీవో అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.