దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తుంగతుర్తి శాసన సభ్యుడు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల పక్షమని తెలిపారు. రైతుల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా రైతాంగం శ్రేయస్సు కోసమే తెచ్చినట్లు వివరించారు. ఇకపోతే పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అందే డబ్బులు ఆడబిడ్డల తల్లిదండ్రులకు సాయంగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ, జ్యోతి, ఎంపీడీవో అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.