ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్ సిటీలోని గాంధీ నగర్లో భారీ వర్షాలకుగాను ఇళ్లు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మంగళవారం గాంధీనగర్లో పర్యటించారు. ఇళ్ల బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, అందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మ హామీ ఇచ్చారు. గాంధీ నగర్లో అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకుని ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. నీట మునిగిన ఇళ్లలో ఉండే ప్రజల కోసం పునరావసం కల్పించాలని అదికారులకు చెప్పారు. అధికారులు అప్రత్తంగా వ్యవహరించాలని ప్రజలను ఆదుకోవాలని కోరారు. గాంధీనగర్ వాసులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మ సూచించారు.
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
This website uses cookies.