ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్ సిటీలోని గాంధీ నగర్లో భారీ వర్షాలకుగాను ఇళ్లు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మంగళవారం గాంధీనగర్లో పర్యటించారు. ఇళ్ల బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, అందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మ హామీ ఇచ్చారు. గాంధీ నగర్లో అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకుని ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. నీట మునిగిన ఇళ్లలో ఉండే ప్రజల కోసం పునరావసం కల్పించాలని అదికారులకు చెప్పారు. అధికారులు అప్రత్తంగా వ్యవహరించాలని ప్రజలను ఆదుకోవాలని కోరారు. గాంధీనగర్ వాసులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మ సూచించారు.
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
This website uses cookies.