7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇంతకీ ఏ రాష్ట్రం అంటారా.. అదేనండి.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే జీతాలు పెంచుతుంటాయి. డీఏ గట్రా పెంచుతుంటాయి. తాజాగా.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇటీవల పెరిగిన డీఏ ఆధారంగానే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏ పెంచింది ఆ రాష్ట్ర సర్కారు. ప్రస్తుతం పెరిగిన డీఏతో కలిపితే 42 శాతం డీఏ పెరిగింది.
దానికి సంబంధించిన ప్రకటనను మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేశారు. దీని వల్ల ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం కనీసం రూ.1600 నుంచి రూ.6000 వరకు పెరగనుంది.సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెరుగుతుంది. గత మార్చిలో డీఏ పెరిగింది. ఆ తర్వాత మళ్లీ జులైలో పెరిగే అవకాశం ఉంది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతంగా అయింది. ఇప్పుడు మళ్లీ డీఏ పెరిగితే అది 46 శాతం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లాగానే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను రెండు సార్లు పెంచుతారు. మార్చి 15న డీఏ ఒకసారి పెరగగా.. మళ్లీ ఈనెల రెండోసారి పెరిగింది.
ఇటీవల ఒడిశా ప్రభుత్వం కూడా డీఏ పెంచింది. 4 శాతం డీఏను పెంచింది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతం అయింది. గత నెలలో కర్ణాటక ప్రభుత్వం కూడా డీఏను 4 శాతం పెంచింది. పెంచిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. కర్ణాటక రాష్ట్రం 31 శాతం నుంచి 35 శాతానికి డీఏను పెంచింది. దానికంటే ముందు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.