
Aadhaar Card : ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్రం ఊరట... నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ...!
Aadhaar Card : భారతదేశం పురోగతి సాధిస్తున్నప్పటికీ…ఇప్పటికీ విస్తృతమైన పేదరికం మరియు శ్రామిక వర్గాలు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వారి కుటుంబాలకు తగిన ఉపాధి దొరక ఇబ్బందులు పడుతున్నారు. అయితే దారిద్రపు రేఖకు దిగువన ఉన్నవారిని అలాగే కార్మిక వర్గం దీనస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ పథకాలలో ఇష్రామ్ పోర్టల్ పథకం కూడా ఒకటి. మరి ముఖ్యంగా కార్మికులకు లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు కలిగియున్న ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ పథకం ద్వారా రూ.1000 ఇవ్వనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇష్రామ్ పోర్టల్ నుండి ప్రయోజనాలు పొందేందుకు కార్మికులు ilababla పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 14 కోట్ల మంది దీనికి దరఖాస్తు సమర్పించారు. ఇక ఈ పథకం ద్వారా అదనంగా ప్రమాద బీమా కవరేజీ రూ.2 లక్షలు కూడా పొందవచ్చు.అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కార్మికులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మొబైల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే దీని ద్వారా సహాయాన్ని పొందేందుకు వ్యక్తులు తప్పనిసరిగా ఇష్రామ్ పోర్టల్ ద్వారా ఇష్రామ్ కార్డుకు అప్లై చేయాలి. నమోదు చేసుకున్న తర్వాత లబ్ధిదారులు వారి యొక్క ఫోన్ నెంబర్ ను ఈ పోర్టల్ కి లింకు చేసుకోవాలి. అనంతరం నోటిఫికేషన్ స్వీకరించడం ద్వారా ఈ పథకం నుండి లబ్ది పొందే చెల్లింపులను మీరే స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు.
Aadhaar Card : ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్రం ఊరట… నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ…!
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నేరుగా ఆర్థిక సహాయం మరియు బీమా కవరేజీ ని కార్మికులకు అందించి వారి ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే ప్రధాన లక్ష్యం గా
పెట్టుకొని పని చేస్తుంది.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.