7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే.. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే డీఏ పెంపుపై వచ్చే ప్రకటన ఇది. మామూలుగా ఈసారి డీఏ పెంపు 3 శాతమే ఉంటుందని అంతా భావించారు. కానీ.. డీఏ పెంపు ఈసారి భారీగానే ఉండనుంది. దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 42 శాతం డీఏ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అది మరో 3 శాతం పెరిగే చాన్స్ ఉంది అని అంతా అనుకున్నారు. 3 శాతం పెరిగితే డీఏ 45 శాతం కానుంది.
కానీ.. డీఏ పెంపు 3 శాతం కాదట. ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఈ నెలలో డీఏ పెంపుపై త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉంది. సీపీఐ ఐడబ్ల్యూ జూన్ 2023 ఇండెక్స్ ప్రకారం డీఏ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను పెంచుతారు.ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేట్ ప్రకారం చూస్తే డీఏ పెంపు ఈసారి 3 శాతమే ఉంటుందని అనుకున్నారు. కానీ.. ఈసారి 3 కాదు.. 4 శాతం డీఏను పెంచుతారని అంటున్నారు. నిజానికి.. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది.
da hike may expect more for central government employees
జనవరి, జులైలో. జనవరిలో పెరగాల్సిన డీఏ 4 శాతం మార్చి 2023 లో పెరిగింది. ఇక.. జులైలో పెరగాల్సిన డీఏ సెప్టెంబర్ నెలలో పెరిగే చాన్స్ ఉంది. 38 శాతంగా ఉన్న డీఏ మార్చిలో 4 శాతం పెరగగా.. 42 శాతం అయింది. సెప్టెంబర్ లో పెరిగితే అది 42 శాతం నుంచి 46 శాతంగా పెరగనుంది. వచ్చే క్యాబినేట్ భేటీలోనే డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో పెరిగినా కూడా డీఏ పెంపు జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. అంతే.. జులై 1 నుంచే బకాయిలు చెల్లిస్తారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.