
Houses : పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల దరఖాస్తుకు ఆహ్వానం... అర్హులు వీరే..!
Houses కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల హామీలను ఇచ్చింది. వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసేలా వాటిని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ గాంధీ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తోంది. త్వరలోనే దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ (అర్బన్) హౌసింగ్ పథకం కింద 52,189 ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదలకు వీటని కట్టిస్తారు. ఎలాంటి ఆస్తులు లేకుండా ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షలుగా వెచ్చిస్తున్నారు. ఇందులో 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు భరిస్తుంది. ఒక లక్ష రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా దీన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తుంది.
Houses : పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల దరఖాస్తుకు ఆహ్వానం… అర్హులు వీరే..!
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ జతచేసిన తర్వాత రాజీవ్ గాంధృ హౌసింగ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే దాన్ని మీ సేవలో లేదా ఏదైనా ఆన్ లైన్ సెంటర్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://www.pcmcindia.gov.in/ ఈ వెబ్ సైట్ ను సంప్రదిస్తే చాలు. ఇందులో మీ జిల్లా, మీ తాలూకా మరియు మీ హోబ్లీని ఎంచుకోవడానికి మీకు ఎంపికలు వస్తాయి. దాంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో అందులో స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయి అప్లై చేసుకుంటే సరిపోతుంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.