da expected to be increased for central govt employees from july
7th Pay Commission : హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందని భావించినా.. డీఏ పెంపు గురించి.. డీఏ బకాయిల గురించి కేంద్రం నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. అయితే.. ఈ వారంలోనే కేంద్రం.. 18 నెలల పెండింగ్ డీఏ బకాయిలను ఉద్యోగుల అకౌంట్ లో వేయనున్నట్టు తెలుస్తోంది.18 నెలల డీఏ బకాయిలు అంటే.. అవి సుమారుగా రూ.2 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
దీంతో 2 లక్షల డబ్బులను ఒకేసారి ఉద్యోగుల అకౌంట్ లో వేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది.జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు అంటే సుమారు 18 నెలల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒకేసారి సెటిల్ మెంట్ కింద.. 18 నెలల బకాయిలను 2 లక్షలు అకౌంట్ లో వేసేస్తే ఉద్యోగుల నుంచి ఇక ఎటువంటి డిమాండ్ ఉండదని కేంద్రం భావిస్తోంది.
18 months da arrears to be given at once according to 7th pay commission
జనవరి 1, 2020 నుంచి 18 నెలల పాటు అంటే.. జూన్ 1, 2021 వరకు లెక్కిస్తే సుమారుగా అటూ ఇటూగా 2 లక్షల వరకు అవుతుంది. ఇదివరకు ఉన్న డీఏ శాతం 17 నుంచి 28 శాతానికి కేంద్ర ప్రభుత్వం జులై 1, 2021 నుంచి పెంచింది. అయినప్పటికీ.. డీఏ బకాయిలను లెక్కించడానికి మాత్రం 17 శాతం డీఏను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు.తాజాగా 28 శాతంగా ఉన్న డీఏను కూడా మరో 3 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి ఉంది. అయితే.. 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశం ప్రస్తుతం లేదని.. పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.