Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి పెరగడం లేదు. తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతియ సందర్భంగ కూడా బంగారం ధరలు తగ్గాయి. నిన్న మే 4న మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఇవాళ మరోసారి బంగారం ధరలు తగ్గాయి. అయితే.. వెండి ధరలు మాత్రం ఇవాళ పెరిగాయి. నిజానికి.. ఒకప్పుడు బంగారం కొనడానికి ఎవ్వరూ పెద్దగా వెనుకాడేవారు కాదు కానీ.. ఈరోజుల్లో బంగారం కొనాలంటే మాత్రం చాలా కష్టం. బంగారం పేరు ఎత్తితే చాలు భయపడుతున్నారు. పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు ఈరోజుల్లో బంగారం కొనడం అనేది గగనంగా మారింది. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైనే వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది.

Advertisement

24 april 2022 today gold rates in telugu states

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. బంగారం ఒక గ్రాముకు 22 క్యారెట్లకు రూ.4700గా ఉంది. నిన్న రూ.4720గా ఉండేది. అంటే గ్రాముకు 20 రూపాయలు తగ్గింది. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.47,000 ఉంది. 10 గ్రాములకు రూ.200 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు బంగారం ధర రూ.5128గా ఉంది. నిన్న రూ.5151గా ఉండేది. అంటే.. ఇవాళ్టి ధరతో పోల్చితే రూ.23 తగ్గింది. 10 గ్రాములకు 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. అంటే రూ.230 తగ్గిందన్నమాట.

Advertisement

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.47,000 ఉండగా… 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,100 కాగా 24 క్యారెట్లకు రూ.52,320గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా 24 క్యారెట్లకు రూ.51,280 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఇవాళ వెండి ధరలు పెరిగాయి. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.62.70గా ఉంది. అంటే ఒక గ్రాము మీద 40 పైసలు పెరిగిందన్నమాట. ఒక గ్రాముకు నిన్న రూ.62.30గా ఉండేది. 10 గ్రాములకు రూ.627గా ఉంది. నిన్న రూ.623గా ఉండేది. 10 గ్రాములకు 4 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర రూ.62,700గా ఉంది. నిన్న రూ.62,300గా ఉండేది. 400 రూపాయలు పెరిగింది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.670గా ఉంది. కిలో వెండి ధర రూ.67000గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

33 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

2 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

3 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

4 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

5 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

6 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

7 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

15 hours ago