
7th Pay Commission Railways Employees Likely to Get Hike in DA Soon
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అవును.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సెవెన్త్ పే కమిషన్ బకాయిలపై కేంద్రం లైన్ క్లియర్ చేసింది. వచ్చే నెల రాబోయే హోలీ పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును తీసుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. పెన్షన్ దారులకు కూడా గుడ్ న్యూసే.
చాలా ఎదురు చూపుల తర్వాత 3 శాతం డీఏను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ప్రస్తుతం అందరు ఉద్యోగులు 31 శాతం డీఏ పొందుతున్నారు. కానీ.. జనవరి 2022 నుంచి 3 శాతం ఎక్కువ డీఏను ఉద్యోగులు పొందనున్నారు. ఇది సెవెన్త్ పే కమిషన్ సిఫారసు ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
7th Pay Commission central govt employees to get 38692 rupees as arrears
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 34 శాతం డీఏకు పెరగడంతో.. బేసిక్ జీతం రూ.18,000 ఉంటే.. వాళ్లకు సంవత్సరానికి రూ.73,440 డీఏ ఒక ఉద్యోగికి అందనుంది. అంటే నెలకు రూ.6480 జీతం పెరగనుంది. మొత్తం మీద వచ్చే నెల అంటే మార్చిలో వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతంతో పాటు అదనంగా రూ.38692 బకాయిలను కేంద్రం చెల్లించనుంది.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.