7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అవును.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సెవెన్త్ పే కమిషన్ బకాయిలపై కేంద్రం లైన్ క్లియర్ చేసింది. వచ్చే నెల రాబోయే హోలీ పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును తీసుకొచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. పెన్షన్ దారులకు కూడా గుడ్ న్యూసే.
చాలా ఎదురు చూపుల తర్వాత 3 శాతం డీఏను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ప్రస్తుతం అందరు ఉద్యోగులు 31 శాతం డీఏ పొందుతున్నారు. కానీ.. జనవరి 2022 నుంచి 3 శాతం ఎక్కువ డీఏను ఉద్యోగులు పొందనున్నారు. ఇది సెవెన్త్ పే కమిషన్ సిఫారసు ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 34 శాతం డీఏకు పెరగడంతో.. బేసిక్ జీతం రూ.18,000 ఉంటే.. వాళ్లకు సంవత్సరానికి రూ.73,440 డీఏ ఒక ఉద్యోగికి అందనుంది. అంటే నెలకు రూ.6480 జీతం పెరగనుంది. మొత్తం మీద వచ్చే నెల అంటే మార్చిలో వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతంతో పాటు అదనంగా రూ.38692 బకాయిలను కేంద్రం చెల్లించనుంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.