
da expected to be increased for central govt employees from july
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నేడు మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు అందించబోతోందా? డియర్నెస్ అలవెన్స్కు DA సంబంధించి ఈరోజు కీలక ప్రకటన చేయనుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 4 శాతం డీఏ పెంపు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు జరుగుతుంది. మొదటిది జనవరి నుండి జూన్ వరకు ఇవ్వబడుతుంది, రెండవది జూలై నుండి డిసెంబర్ వరకు వస్తుంది.
ఈసారి డీఏ పెంపు 4 శాతం ఉండవచ్చని, దీన్ని మొత్తం 38 శాతానికి చేర్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగ డీఏ సవరణ అనేది గత ఏడాదిన్నర కాలంగా జరగలేదు. 2021 జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచిన విషయం మనకు తెలిసిందే.అలాగే 2021 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను 3 శాతం మేర పెంచారు. ఈ పెంపు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డీఏ 31 శాతానికి చేరింది.
7th Pay Commission Central key announcement on DA and pensions
ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం డీఏ 4, డీఆర్ను 3 శాతం చొప్పున పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల 50 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు ఊరట కలుగనుంది. ఉద్యోగి పని చేసే ప్రాంతం ప్రాతిపదికన డియర్నెస్ అలవెన్స్లో మార్పు ఉంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతానికి పైగా నమోదు అవుతోంది. దీంతో ఉద్యోగులు ఇంకా ఎక్కువ డీఏ పెంపును ఆశిస్తున్నారు. మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
Gold and Silver Rate Today 28 Feb 2026 : పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. కిందటి…
Brahmamudi 2026 February 28th Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'బ్రహ్మముడి'…
Karthika Deepam 2 February 28th 2026 Today Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్లాక్…
Mint : వేసవి రుతువులో పుదీనా చట్నీ, పుదీనా నీరు ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంది. అందులోని చల్లనిచ్చే లక్షణం…
This website uses cookies.