Woman ; ప్రతి మనిషికి పుట్టుక, చావు రెండు కచ్చితంగా ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషికి చావు అనేది తప్పకుండా ఉంటుంది. అయితే చచ్చిన మనిషికి బ్రతకడం అనేది అసాధ్యం. కానీ కొన్ని సంఘటనలలో మనుషులు చావు దగ్గర వెళ్లి వెనక్కి వచ్చారు. కానీ చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. అలాంటిది ఓ మహిళ తాను నెలలో మూడుసార్లు చనిపోయానని చెప్పింది. అంతేకాదు చనిపోయిన తర్వాత ఆత్మగా మారి దేవుడిని, ప్రముఖుల్ని కలిశానని కూడా చెప్పింది. ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని బిర్కెన్ హెడ్ లో జరిగింది. 57 ఏళ్ల బీబెర్లీ గిల్ మర్ తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు బ్రెయిన్ ట్రోమా వచ్చింది.
దీంతో ఆమె చనిపోయిన అనుభవాన్ని పొందింది. ఆ సమయంలో ఆమె గుండె కొట్టుకోవడం ఆగింది. శరీరం మెల్లగా పనిచేయకుండా పోవడం జరిగింది. కొద్ది సమయం తర్వాత ఆమె ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుంది. అది శూన్యంలోని మరికొన్ని ఆత్మలను కలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె వాల్ట్ డిస్నీ కంపెనీ అధినేత వాల్ట్ డిస్నీని కలిసింది. ఆయన ఆమెతో చాలా కథలు చెప్పాడు. ఆయన ఉండే ప్రదేశంలో ఓ అద్భుతమైన కట్టడం ఉంది. చెక్కతో చేసినది ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఆమె కోమాలోంచి బయటికి వచ్చాక వాల్ట్ డిస్నీ చెప్పిన వాటన్నింటిని రాసుకుంది. బొమ్మలను కూడా గీసింది.
ఆయన కథలో పాత్రగా కూడా మారింది. వాల్ట్ డిస్నీ చెబుతున్నప్పుడు ఆమె శ్రద్ధగా వినేది. అలాగే ఆమె ఆత్మగా మారినప్పుడు తన తండ్రిని కూడా చూసింది. మొదటిసారి ఆమె అతన్ని కలిసినప్పుడు ఆయన వయసు 52 ఏళ్ళ లాగా అనిపించింది. ఎందుకంటే అతడు ఆ వయసులోనే చనిపోయాడు. రెండోసారి చూసినప్పుడు 30 ఏళ్ల లాగా కనిపించాడు. తన కూతుర్ని చూసిన ఆనందంలో ఆయన ఎంతో సంతోషంగా కనిపించాడు. ఇలా ఆమె చనిపోయిన ప్రతిసారి ఎవరో ఒక ప్రముఖులను చూస్తూ ఉండేదట. అలాగే జీసస్ ను కూడా కలిసిందట. ఆయనతో స్నేహం కూడా చేసిందట.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.