Minister RK Roja : మే 30 వ తారీఖు నాటికి వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు కావడంతో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలలో.. నాలుగు తరాలు గుర్తుండి పోయేలా సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రాష్ట్రంలో చేశారని రోజా తెలియజేయడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేయటం గర్వకారణంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి..
నేను ఉన్నాను నేను విన్నాను.. అనే ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు. ఈ రకంగా ఈ నాలుగు సంవత్సరాలలో ఆ నమ్మకాన్ని మరింత రెట్టింపు అయ్యేలా పరిపాలన అందించారు. వైయస్ జగన్ పరిపాలన గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే సంక్షేమం, సుస్థిరత, సాధికారత, సమిలితి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఈ నాలుగు సంవత్సరాల వైఎస్ జగన్ పరిపాలన చేసి చంద్రబాబుకి నవనాడులు చీట్లిపోతున్నాయి. దీంతో చంద్రబాబు తన హయాంలో చేసిన మంచి ఏది చెప్పుకోవడానికి లేకపోవడంతో..
ప్రజా ఛార్జ్ షీట్ అంటూ ఏదో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ నీ ఓడించడానికి 600కు పైగా హామీలు ఇచ్చి..వాటిని నెరవేర్చలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదట సంతకం చేసిన వాటికే విలువ లేకుండా పోయినాయి అని మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంకా చంద్రబాబు పాలనలో జరిగిన అన్యాయంపై… అవినీతిపై తనదైన శైలిలో కామెంట్స్ చేయడం జరిగింది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.