Apple : యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్న వినియోగదారులను కంపెనీ అలర్ట్ చేసింది. తమ ఉత్పత్తులలోని సాఫ్ట్ వేర్ లలో లోపాన్ని గుర్తించినట్లు ఆపిల్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ కు సంబంధించిన కొన్ని ఉత్పత్తులలో ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్లో కొన్ని లోపాలను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని ఆసరాగా తీసుకుని హ్యాకర్లు డివైసులను తమ కంట్రోల్లోకి తీసుకుని అవకాశం ఉందని అంటున్నారు. అందువలన వెంటనే సాఫ్ట్ వేర్లను అప్ డేట్ చేసుకోవాలని యూజర్లను సూచించింది. అయితే యూజర్లను సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ క్రింది విధంగా తెలిపింది.
ఐఫోన్ 6ఎస్ తర్వాత మోడల్స్ ఐపాడ్ ఫిఫ్త్ జనరేషన్ ఆ తర్వాత మోడల్స్ తో పాటు ఐపాడ్ లోను ఈ సాఫ్ట్ వేర్ లోపాన్ని గుర్తించారు. అలాగే కొన్ని మ్యాక్ కంప్యూటర్లలోని సాఫ్ట్ వేర్ లోపాలను గుర్తించారు. ఈ ఉత్పత్తులను వారుతున్న వారందరూ వెంటనే సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసుకోవాలని ఆపిల్ కంపెనీ సూచించింది. అయితే ఈ టెక్నికల్ లోపాన్ని అదునుగా తీసుకొని ఇప్పటివరకు ఏమైనా దాడులు జరిగాయా అంటే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కంపెనీ. సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.
ఆపిల్ వినియోగదారులు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ సెక్షన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే డౌన్లోడ్ అండ్ ఇన్ స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సాఫ్ట్ వేర్ అప్డేట్ అవుతుంది. ఈ లోపాలను అదునుగా చేసుకొని హ్యాకర్లు డివైజ్ లను తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత డేటా తో పాటు బ్యాంక్ అకౌంట్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి యాపిల్ యూజర్లు వెంటనే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవడం మంచిది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.