
ys jagan
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు టెన్షన్ పడపోతున్నారు. ఎవరికి మంత్రి పదవులు వస్తాయి.. మంత్రి పదవిలో ఉన్న వారికి ఎంత మందికి అలాగే కొనసాగే చాన్స్ ఉంటుంది..అనే విషయాలపై చర్చ జరగుతూనే ఉంది. కానీ, ఈ విషయాలపై జగన్ ఎటువంటి స్పష్టత నివ్వడం లేదు.రెండున్నరేళ్లకే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుందని గతంలో జగన్ చెప్పారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గంలోకి తీసుకొనబోయేది మొత్తం కొళ్ల వారేననే చర్చ కూడా జరిగింది. కానీ, కేబినెట్ విస్తరణ జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతోంది. అయినా తన కేబినెట్లో మార్పులు అయితే జరగలేదు. జగన్ చెప్పిన దాని ప్రకారం అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో మంత్రి వర్గ విస్తరణ జరగాల్సింది.
YS Jagan
కానీ, అటువంటిది ఏం జరగలేదు. కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేశారని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు విస్తరణ చేయడం లేదనే ప్రశ్న ఎదురవుతున్నది. ఇకపోతే కొవిడ్ మహమ్మారి వల్ల మినిస్టర్స్ కంప్లీట్గా వర్క్ చేయలేదని, అందుకే ఇంకో ఆరు నెలల పాటు ఇప్పటి మంత్రులను అలానే కొనసాగించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్సెస్ ఉంటాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 14 ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ ఎలాగూ విడుదలవుతుంది. కాబట్టి వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలకు ఆ పదవులు కట్టబెట్టి.. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో మాదిరిగా మంత్రి వర్గూ కూర్పునకు ఈ సారి అంత ఈజీగా చాన్సెస్ ఉండబోవని, అందుకే జగన్ కొంచెం సమయం తీసుకున్న తర్వాతనే కేబినెట్ వస్తారని వైసీపీ పార్టీ నేతల అంతర్గత సంభాషణల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి మంత్రి పదవి కోసం ఆశావహులు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. మొత్తంగా వచ్చే ఏడాది మార్చి వరకు మంత్రి వర్గ విస్తరణ జరిగేలా లేదని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
This website uses cookies.