AP Police : ఏపీ పోలీసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది తర్వాత ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్సు బకాయిలను తాజాగా ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వ బకాయిలు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. జీతాలు టైమ్ టు టైమ్ పోలీసులకు అందుతున్నా.. అలవెన్సులు రాలేదు. అరేర్స్ బకాయిలు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై తాజాగా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
అరెర్స్ బకాయిలను చెల్లించడంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 11 నెలల నుంచి ట్రావెలింగ్ అలవెన్స్ బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయాలంటూ పోలీస్ డిపార్ట్ మెంట్ చాలారోజుల నుంచి ఈ బకాయిల కోసం ఎదురు చూస్తోంది. ట్రావెలింగ్ అలవెన్సులతో పాటు హెచ్ఆర్ఏ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక.. సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. పోలీస్ శాఖ సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మరోసారి రుజువు అయింది.
పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు జిల్లాలు కలిపి దాదాపుగా రూ.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. టీఏ అలవెన్స్ బకాయిలే రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ఇతర బకాయిలు అన్నీ కలిపి మరో రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ అలవెన్సులను విడుదల చేసి పోలీస్ శాఖపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి ఏపీ ప్రభుత్వం నిరూపించుకుంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.