BJP : ఢిల్లీలో చక్రం తిప్పిన వైయస్ జగన్.. టీడీపీ తో బీజేపీ పొత్తు క్యాన్సిల్..!
BJP : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది.గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు.ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండాలని జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు నానా మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన సందర్భం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోడీ మర్చిపోయినట్టుగా లేరు. పొత్తు కుదిరిందన్న సంతోషం లేకుండా కొన్ని రకాల పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా కీలకమైన ఎంపీ స్థానాలను బీజేపీ చాలా గట్టిగా కోరుకుంటుంది.
కీలక ఎంపీ స్థానాలైనా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెస్ట్ లను టీడీపీ వదులుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంతో కీలకమైన ఈ మూడు స్థానాలను బీజేపీ పోటీ చేయబోతుందని విశ్వసనీయ సమాచారం. దీనిపైన రెండు మూడు రోజుల్లో అధికార ప్రకటన రాబోతుంది. దీంతో నరేంద్ర మోడీ గతంలో చంద్రబాబు చెప్పినట్లుగా వినే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీకి లొంగి ఉండాల్సిందే అన్నట్లుగా ఉంది. అయితే ఎవరు మీద ఉన్న కేసులు వాళ్ళు బయటికి రాకుండా నరేంద్ర మోడీ సపోర్ట్ కోసం చూస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసు ఇలా కొన్ని కేసులు బయటికి రాకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్ ఉండాలని వీరు పరితపిస్తున్నారని అందుకే చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఎగబడ్డారని అంటున్నారు.
అయితే ఉమ్మడి సభ నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కోరారు. అయితే నరేంద్ర మోడీ ఈ సభకు రానని కరాకండిగా చెప్పారట. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఉమ్మడి సభకు నరేంద్ర మోడీ రాకపోవడం చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ అని అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే అది వైయస్ జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఇక ఉమ్మడి సభ మార్చి 17న జరగనుందని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఉంటే 2014 మళ్ళీ రిపీట్ అవుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ సభకు రానని కరాకండిగా చెప్పారని సమాచారం. ఇది నిజంగా చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు. పొత్తు కోసం పరితపించిన చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ రానని చెప్పడం పెద్ద బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.