BJP : ఢిల్లీలో చక్రం తిప్పిన వైయస్ జగన్.. టీడీపీ తో బీజేపీ పొత్తు క్యాన్సిల్..!

BJP : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది.గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు.ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండాలని జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు నానా మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన సందర్భం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోడీ మర్చిపోయినట్టుగా లేరు. పొత్తు కుదిరిందన్న సంతోషం లేకుండా కొన్ని రకాల పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా కీలకమైన ఎంపీ స్థానాలను బీజేపీ చాలా గట్టిగా కోరుకుంటుంది.

కీలక ఎంపీ స్థానాలైనా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెస్ట్ లను టీడీపీ వదులుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంతో కీలకమైన ఈ మూడు స్థానాలను బీజేపీ పోటీ చేయబోతుందని విశ్వసనీయ సమాచారం. దీనిపైన రెండు మూడు రోజుల్లో అధికార ప్రకటన రాబోతుంది. దీంతో నరేంద్ర మోడీ గతంలో చంద్రబాబు చెప్పినట్లుగా వినే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీకి లొంగి ఉండాల్సిందే అన్నట్లుగా ఉంది. అయితే ఎవరు మీద ఉన్న కేసులు వాళ్ళు బయటికి రాకుండా నరేంద్ర మోడీ సపోర్ట్ కోసం చూస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసు ఇలా కొన్ని కేసులు బయటికి రాకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్ ఉండాలని వీరు పరితపిస్తున్నారని అందుకే చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఎగబడ్డారని అంటున్నారు.

అయితే ఉమ్మడి సభ నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కోరారు. అయితే నరేంద్ర మోడీ ఈ సభకు రానని కరాకండిగా చెప్పారట. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఉమ్మడి సభకు నరేంద్ర మోడీ రాకపోవడం చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ అని అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే అది వైయస్ జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఇక ఉమ్మడి సభ మార్చి 17న జరగనుందని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఉంటే 2014 మళ్ళీ రిపీట్ అవుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ సభకు రానని కరాకండిగా చెప్పారని సమాచారం. ఇది నిజంగా చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు. పొత్తు కోసం పరితపించిన చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ రానని చెప్పడం పెద్ద బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు.

Recent Posts

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

8 minutes ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

1 hour ago

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…

2 hours ago

Flipkart Jobs : ఫ్లిప్‌కార్ట్‌ లో 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు..త్వరపడండి

Flipkart Jobs: పండుగ సీజన్‌ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్‌ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్ బిలియన్ డేస్‌…

11 hours ago

Free AI Courses: సింపుల్ గా ఏఐ కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాలసిందే..!!

Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…

12 hours ago

GST : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలే..శుభవార్తలు

Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…

13 hours ago

AP Ration : లబ్దిదారులకు శుభవార్త.. ఇక నుండి రేషన్‌లో అవికూడా !!

Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…

14 hours ago

CPI Narayana : పవన్‌ కళ్యాణ్ ఓ ‘బఫూన్’ – నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…

15 hours ago