nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు డీఏ పెంపు కోసం. సాధారణంగా డీఏ పెరిగినా చాలు.. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగుతాయి. గత సంవత్సరం జులైలో 17 శాతంగా ఉన్న డీఏను కేంద్రం 28 శాతం చేసింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు డీఏను పెంచింది. అంటే.. అక్టోబర్ 2021 లోపు మూడు సార్లు డీఏ పెరిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉంది.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలలలో డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. కానీ.. ఈ సంవత్సరం కాస్త లేట్ అయింది.కరోనా వల్ల.. జనవరి 2020 నుంచి జూన్ 30, 2021 వరకు డీఏ పెంపు జరగలేదు. కానీ.. గత సంవత్సరం జులైలో మాత్రం ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెరిగింది.
central govt employees may get hike in da from next month
జనవరి 1, 2022 నుంచి మూడు సార్లు పెరిగిన డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏను జులై 1, 2022 నుంచి కేంద్రం పెంచనుంది. బేసిక్ పే రూ.18,000 ఉంటే.. డీఏ రూ.540 పెరుగుతుంది. ఒకవేళ బేసిక్ పే రూ.25,000 ఉంటే.. డీఏ రూ.750 పెరుగుతుంది. బేసిక్ పే రూ.50 వేలు ఉంటే.. నెలకు డీఏ రూ.1500 పెరుగుతుంది. డీఏ పెంపుతో పాటు.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా కేంద్రం పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిట్ మెంట్ 2.57 ఉంది. దాన్ని 3.68 కు మార్చాలనే డిమాండ్ ఉంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.