
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు డీఏ పెంపు కోసం. సాధారణంగా డీఏ పెరిగినా చాలు.. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగుతాయి. గత సంవత్సరం జులైలో 17 శాతంగా ఉన్న డీఏను కేంద్రం 28 శాతం చేసింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు డీఏను పెంచింది. అంటే.. అక్టోబర్ 2021 లోపు మూడు సార్లు డీఏ పెరిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉంది.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలలలో డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. కానీ.. ఈ సంవత్సరం కాస్త లేట్ అయింది.కరోనా వల్ల.. జనవరి 2020 నుంచి జూన్ 30, 2021 వరకు డీఏ పెంపు జరగలేదు. కానీ.. గత సంవత్సరం జులైలో మాత్రం ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెరిగింది.
central govt employees may get hike in da from next month
జనవరి 1, 2022 నుంచి మూడు సార్లు పెరిగిన డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏను జులై 1, 2022 నుంచి కేంద్రం పెంచనుంది. బేసిక్ పే రూ.18,000 ఉంటే.. డీఏ రూ.540 పెరుగుతుంది. ఒకవేళ బేసిక్ పే రూ.25,000 ఉంటే.. డీఏ రూ.750 పెరుగుతుంది. బేసిక్ పే రూ.50 వేలు ఉంటే.. నెలకు డీఏ రూ.1500 పెరుగుతుంది. డీఏ పెంపుతో పాటు.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా కేంద్రం పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిట్ మెంట్ 2.57 ఉంది. దాన్ని 3.68 కు మార్చాలనే డిమాండ్ ఉంది.
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
This website uses cookies.