ChandraBabu : తప్పు చేశానంటూ ఒప్పుకున్న చంద్రబాబు

Advertisement
Published by
Advertisement

ChandraBabu : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆయన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కుప్పం ప్రజలతో మాట్లాడాడు. ఆ సందర్బంగా తన తప్పును తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను ఇన్నాళ్లు చేసిన తప్పులను తెలుసుకుని ఇక ముందు అలాంటి తప్పులు జరుగకుండా చూసుకుంటాను అన్నట్లుగా కుప్పం ప్రజలకు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హామీ ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ విషయమై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు నన్ను ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. నన్ను మీ ముద్దు బిడ్డగా చూసుకున్నారు. కాని నేను మాత్రం తప్పు చేశాను. ఇప్పటి వరకు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. త్వరలో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటూ మీ సేవలో తరిస్తాను. మొన్నటి ఎన్నికలకు పూర్తి బాధ్యత నాదే. తప్పు నా వైపు ఉండటం వల్ల తలదించుకుంటున్నాను. నా తప్పులన్నింటిని కూడా సరి దిద్దుకుంటాను అన్నట్లుగా కుప్పం ప్రజలతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులకు కూడా హామీ ఇచ్చాడు.

Advertisement

chandrababu naidu viral comments in kuppam tour

ఇక బాదుడే బాదుడు కార్యక్రమంకు ఆశించిన స్తాయిలో ఆధరణ రావడం లేదు. కుప్పంలో పార్టీ నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించడంతో జనాలు భారీ ఎత్తున తరలి రాలేదు. పైగా కార్యక్రమం పై పార్టీ నాయకుల్లో కూడా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు. తెలుగు దేశం పార్టీ అధినేత సొంత నియోజక వర్గంలో ఇలాంటి పరిస్థితి కనిపించడం గతంలో ఎప్పుడు లేదు. తెలుగు దేశం పార్టీకి పదే పదే ఇలాంటి అవమానాలు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఈ పరిణామాలు 2024 ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో డీఏ పెంపు ప్రకటన? 3 నెలల బకాయిలు కూడా!

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…

1 minute ago

AP and Telangana Weather Report : ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…

2 hours ago

Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…

5 hours ago

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…

6 hours ago

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…

7 hours ago

Pineapple Juice : వేసవిలో ఒక్క గ్లాసు పైనాపిల్ రసం తాగితే మీ శరీరంలో జరిగే వింతలు తెలిస్తే అస్సలు వదలరు..!

Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…

7 hours ago

Potatoes : వేసవిలో పొటాటో తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…

8 hours ago

Tea With Biscuits : టీ టైమ్ లో బిస్కెట్లు తింటున్నారా అయితే ఈ చేదు నిజాలు తెలుసుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం..!

Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…

9 hours ago

Ys Jagan : బ్రేకింగ్ : హుటాహుటిన డిల్లీ కి జగన్ , మోడీ నుంచి అర్జంట్  పిలుపు??

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

18 hours ago

INDIAN ARMY : GOOSEBUMPS NEWS : 2 లక్షల డ్రోన్లు రంగంలోకి దించిన రాజ్ నాథ్ సింగ్..!

INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…

19 hours ago

Revanth Reddy : CM రేవంత్ విలువ తెలుసుకున్న తెలంగాణా మంత్రులు

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…

21 hours ago

Modi Decisions : మతమార్పిడి చేస్తున్న వాళ్లకి మోడీ చావు దెబ్బ .. తిరుగులేని చట్టం

Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…

22 hours ago