CM YS Jagan Key Announcement In AP Global Investors Summit 2023
CM Jagan : విశాఖపట్నం వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో మొదటిరోజు సీఎం జగన్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. దేశంలోనే అత్యుత్తమ జిడిపితో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉందని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మౌలిక వసతుల గురించి తెలియజేయడం జరిగింది. డేకార్బనైజేషన్, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, డిజిటలైజేషన్, అంట్ర పెన్యూర్ షిప్… ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాలని తెలియజేశారు. దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రమని కొనియాడారు. పరిశ్రమల అవసరాలను తీర్చేలా అంతర్జాతీయ స్థాయిలో 26 నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
CM YS Jagan Key Announcement In AP Global Investors Summit 2023
దేశానికి నాయకత్వం వహించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ నేచర్ తో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అందుకు రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నిమగ్నం అవ్వాలని తెలిపారు. మీకు ఎలాంటి సమస్య ఉన్న ఎలాంటి.. అసౌకర్యం కలిగిన కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటామని అన్నారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవుతుందని… పరిపాలన ఇక్కడ నుంచే సాగిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను. 340 సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రావడం జరిగాయి. మొదటి రోజే 92 ఎంఓయూలు రాగా… మొత్తం 340 ఎంఓయూలు… దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకం కానుంది. 20 రంగాల్లో విపలవాత్మక సంస్కరణలు తీసుకురాబోతున్నాం. దేశంలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఆరు ఓడరేవులు రాష్ట్రమంతక విస్తరించి ఉన్నాయని సహజ వనరులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని సీఎం జగన్ ప్రసంగించారు.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.