
7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా కేంద్ర ఉద్యోగులకు న్యూ ఇయర్ బొనాంజా గిఫ్ట్ ను అందిస్తోంది. మరోసారి డీఏను పెంచేందుకు కేంద్రం సమాయత్తం అవుతిం. దీనికి సంబంధించిన డేటాను ఏఐసీపీఐ ఇండెక్స్ తాజాగా అందించింది. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే.. డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే జులైలో డీఏ పెంచారు.
ప్రస్తుతం 38 శాతంగా డీఏ ఉంది. దాన్ని కొత్త సంవత్సరం కానుకగా జనవరి 2023 లో 4 శాతం పెంచే ఆలోచన చేస్తోంది. 4 శాతం పెరిగితే 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ పెరగనుంది. దీని వల్ల మినిమిం వేతనం ఉన్న ఉద్యోగులకు కూడా డీఏ రూ.720 పెరగనుంది. ఎక్కువ జీతం ఉన్నవాళ్లకు కనీసం రూ.2276 వరకు జీతం పెరగనుంది. గత సెప్టెంబర్ నెల నుంచి ఏఐసీపీఐ ఇండెక్స్ 131.2 శాతంగా ఉంది. అది జూన్ – సెప్టెంబర్ 2022 కు సంబంధించిన డేటా. ఏఐసీపీఐ ఇండెక్స్ 2.1 శాతానికి పెరిగింది.
da to be increased in january for central govt employees
గత నెలతో పోల్చితే ఆగస్టు నుంచి 1.1 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పే రూ.18 వేలు ఉంటే.. 42 శాతానికి డీఏను లెక్కిస్తే అది రూ.7560 గా ఉంది. 38 శాతానికి ఉంటే.. రూ.6840 గా ఉంది. అంటే 42 శాతానికి పెరిగితే రూ.720 పెరుగుతుంది. సంవత్సరానికి లెక్కిస్తే ఉద్యోగులకు సంవత్సరానికి రూ.8640 పెరగనుంది. అదే బేసిక్ శాలరీ రూ.56900 ఉంటే, 42 శాతానికి డీఏ లెక్కిస్తూ రూ.23898 గా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డీఏ ప్రకారం లెక్కిస్తే రూ.21622 గా ఉంది. అంటే నెలకు రూ.2276 డీఏ పెరగనుంది. సంవత్సరానికి అదది రూ.27312 గా ఉండనుంది.
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
This website uses cookies.