Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య ఎంతగానో పెరుగుతుంది. అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒక రకంగా చూసినట్లయితే ఈ వ్యాధి అనేది నయం కాదు. అలాగే వీటికి మందులు కూడా లేవు. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన షుగర్ ను కంట్రోల్ చెయ్యొచ్చు. అలాగే ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే చాలు ఈ వ్యాధి జీవితాంతం ఆ వ్యక్తి ని వెంటాడుతుంది. అయితే వీటిని తగ్గించేందుకు మార్కెట్లో కొన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను తీసుకోవడం వలన ఆహారంపై కూడా ఎంతో శ్రద్ధ వహించాలి. ఎందుకు అంటే. ఆహార తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్న డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రమాదకంగా మారుతుంది. అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మంది సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని రకాల పండ్ల విషం లా పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితులలో షుగర్ పేషెంట్లు ఎలాంటి పండ్ల లను తీసుకోకూడదో తేలుసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…
ద్రాక్ష పండ్లు తీపి మరియు పుల్లని రుచి కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎంతోమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఎవరైనా డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు మాత్రం ఈ ద్రాక్ష పండ్లను తీసుకోకూడదు. ఎందుకు అంటే. దీనిలో చక్కెర అనేది అధికంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిలో షుగర్ ఉంది అని అనుకోరు. అంతేకాక ఈ ద్రాక్ష పండ్లను అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రమాదకరం…
అనాస పండు : ఈ పండులో విటమిన్లు మరియు బ్రోమోలైన్ కాకుండా పైనాపిల్లో చక్కెర అనేది అధికంగా ఉంటుంది. దీని కారణం చేత డయాబెటిస్ ఉన్న వారు అనాస పండును తీసుకోకూడదు. దీనిలో మీడియం గ్లైసోమిక్ సూచికతో ఎక్కువ చక్కర రక్తంలో చక్కెర స్థాయిని ఆకస్మికంగా పెంచుతుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులు దీనికి చాలా దూరంగా ఉండటం మంచిది…
అరటి పండు : ఈ పండు ఎంతో పోషకమైన పండు అని చెప్పొచ్చు. ఈ పండ్లు అనేది చాలా తక్కువ ధరలో మరియు ప్రతి సీజన్లో దొరికే అరటి పండ్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పోషకమైన పండ్లు లు మధుమేహ రోగులకు హాని కలిగిస్తుంది. అయితే ఈ అరటి పండులో గ్లైసోమిక్ మీకు ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకోవటం మంచిది కాదు…
మామిడి పండ్లు : పండ్ల ల్లో రారాజు అయినా మామిడి పండు దాదాపుగా అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ పండు మధుమేహ రోగులకు ఎంతో ప్రమాదకరం. ఈ మామిడి పండులో సహజ చక్కెర అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రమాదం. దీనిని తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది…
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.