7th Pay Commission
8th Pay Commission : ఈమధ్యనే ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం డీఏను 4 శాం పెంచిన కేంద్ర ప్రభుత్వం దాని కాల పరిమిత ముగియడంతో 8వ వేతన కమీషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాబోయే వార్షిక బడ్జెట్ లో దీనికి సంబందించిన 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని అంటున్నారు. 2024-25 వార్షిక బడ్జెట్ లో 8వ పే కమీషన్ ని ఏర్పాటు చేస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు లాభం చేకూరే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగులకు సంబందించిన కీలక నిర్ణయాలు ముఖ్యంగా వారి జీతాలు మిగతా అలవెన్స్ ల గురించి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ద్రవ్యోల్భణం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ఐతే అందుతున్న నివేదికల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్రం వారికి వచ్చే జాతీలు పెంచుతుందని నమ్ముతున్నారు.
రాబోయే బడ్జెట్ లో 8వ పే కమీషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు ప్రభుత్వం పాజిటివ్ గానే స్పందిచింది. బేసిక్ పే, ఆవెన్స్, పెన్ష ఇలా అన్ని బెనిఫిట్స్ సవరించే ఏర్పాటు చేస్తున్నారట. దీని గురించి ఇటీవలే కేబినెట్ సెక్రెటరీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెక్రెటరీ జనరల్ ఎస్.బీ యాదవ్ లేఖ రాశారు. 8వ వేతన సంఘం ద్వారా పాత పెన్షన్ విభాగాన్ని పునరుద్ధరించాలని.. కరోనా టైం లో 18 నెలల డీఏ బకాయిలు కూడా రిలీజ్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
7th Pay Commission
సెంట్రల్ పే కమీషన్ ను 10 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీత భత్యాలు, బెనిఫిట్స్ ను సమీషించి అవసరమైన సవరణలు చేస్తుంటారు. 2014 లో అప్పటి మన్మోహన్ సింగ్ 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి అమలు పరిచారు. 10 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నాఉ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.