
good news for 10th class students
10th class : రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 11 పేపర్ల పరీక్షలను 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసింది. తాజాగా పరీక్షల్లో 50 శాతం ఛాయిస్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా సమయంలో ఇప్పటికే దాదాపుగా రెండు సార్లు పదో తరగతి విద్యార్థులు ఈజీగానే పాస్ అయ్యారు. కొవిడ్ కారణంగా దాదాపుగా పాఠశాలలు మూత పడ్డాయి. దీంతో ప్రభుత్వం మొదటి సారిగా ఆల్ పాస్ విధానాన్ని అనౌన్స్ చేసింది. దీంతో పదోతరగతి విద్యార్థులంతా పాస్ అయ్యారు. ఇక పరిస్థితులు కాస్త కుదుటపడటంతో పాఠశాలలు రీ ఓపెన్ అయ్యాయి.
కానీ తిరిగి థర్డ్ వేవ్ సమయంలో సంక్రాంతి సెలవులను పొడిగించి (ఓమిక్రాన్ భయంతో) జనవరి 31 వరకు పొడిగించింది. కానీ ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిపోవడం, కేసుల సైతం తక్కువగా నమోదు కావడంతో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి.రాష్ట్రంలో మే 11 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు మొదలు కానున్నాయి. అన్ని పేపర్లలో క్వశ్చన్ పేపర్ లోని 50 శాతం ప్రశ్నలకు మాత్రం ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. పార్ట్ ఏ, బీ రూపంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ 50 శాతం ఛాయిస్ అనేది పార్ట్ ఏకి మాత్రమే వర్తించనుంది.
good news for 10th class students
పార్ట్ బీకి సంబంధించి అబ్జెక్టివ్ పేపర్లో అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనితో పాటుగ ఈ సారి సిలబస్లో కేవలం 70 శాతం నుంచే ప్రశ్నాపత్రాలు తయారుచేయనున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు పాస్ అయ్యే చాన్స్ ఉంది. కరోనా వల్ల విద్యార్థులకు సిలబస్ పూర్తికాకపోవడం, చాలా మంది ఆన్లైన్ క్లాసులకు దూరంగా ఉండటంతోనే విద్యార్థులకు నష్టం కలగొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Vaibhav Sooryavanshi : IPL 2026 సీజన్లో భారత క్రికెట్కు మరో కొత్త సూపర్ స్టార్ దొరికాడు. కేవలం 15…
Peddi Pre-Release Event : టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. మెగా పవర్ స్టార్…
Bank Holidays in June 2026 : జూన్ నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తంగా ఉండాల్సిన…
Coconut Water : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…
Summer Drink : వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సాధారణ…
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
This website uses cookies.