Millet tiffin Business Idea get best profit
NPS : మనం ఉన్నా.. లేకున్నా.. కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడొద్దు. అందుకోసం రెగ్యులర్ ఆదాయాన్ని క్రియేట్ చేయాలి.. దీని కోసం మీరు నేషనల్ పెన్షన్ స్కీం (NPS )లో పెట్టుబడి పెట్టాలి. మీ భార్య పేరుపై మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వారికి 60 ఏండ్లు నిండిన తర్వాత మొత్తం డబ్బుతో పాటు నెలకు ఫించన్ సైతం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్కీంలు ప్రవేశ పెడుతూనే ఉంటుంది. ఉదాహరణకు పోస్టాఫీస్లో చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై చాలా మందికి అవగాహన లేక వాటిని ఉపయోగించుకోవడం లేదు.
కొందరు సమాచారం తెలుసుకుని వాటి నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ స్కీం వల్ల వృద్ధ్యాప్యంలో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదురుకావు.నేషనల్ పెన్షన్ స్కీం గురించి మీరు వినే ఉంటారు. దీనిని ఎలా స్టార్ చేయాలంటే.. కేవలం రూ వెయ్యితో మీ భార్య పేరుపై ఎన్పీఎస్ ఖాతా తెరవాలి. ఈ ఖాతా 60 ఏళ్ల వయస్సులో మెచ్యూరిటీ అవుతుంది. కొత్త రూల్స్ ప్రకారం మెచ్యూరిటీ పీరియడ్ ను మరో ఐదు సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉదాహణకు మీ భార్యకు ప్రస్తుతం 30 ఏళ్లు ఉంటే..
Good News doing so will result in a pension of rs 44000 per month
మీరు ఆమె పేరుపై ప్రతి నెలకు రూ5 వేలు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిపై ప్రతి ఏటా 10 శాతం రాబడి వస్తే ఆమెకు 60 ఏళ్లు వచ్చే సరికి ఆమె ఖాతాలు రూ.1.12 కోట్లు ఉంటాయి. ఇందులో దాదాపు రూ.45 లక్షలు ఆమెకు అందుతాయి. దీనితో పాటుగా ప్రతి నెలా దాదాపుగా రూ.45 వేల వరకు పింఛన్ పొందుతారు. ఈ పింఛన్ వారు జీవితాంతం పొందొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం.. ఈ స్కీంలో పెట్టుబడి డబ్బులు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.