Good news for people of AP is free for three months
Big Breaking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో పేదలకు మూడు నెలలు పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రతి నెల 19 నుంచి 28లాగా బియ్యాన్ని జాతీయ భద్రతా కార్డుదారులు రేషన్ షాపుల దగ్గర తీసుకోవాలని సూచించడం జరిగింది. నాన్ సార్టెక్స్ కొద్దిగా మరికొద్ది నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం ఉండటం జరిగింది. ఈ పరిణామంతో 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది.
Good news for people of AP is free for three months
నెల్లూరు, బాపట్ల, మన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నాన్ సార్టెక్స్ బియ్యం సరఫరా చేయనున్నారు. ఒక వ్యక్తికి ఐదు కిలోల వంతెన బియ్యం అందించడం జరుగుతుంది.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.