Good news for people of AP is free for three months
Big Breaking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో పేదలకు మూడు నెలలు పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రతి నెల 19 నుంచి 28లాగా బియ్యాన్ని జాతీయ భద్రతా కార్డుదారులు రేషన్ షాపుల దగ్గర తీసుకోవాలని సూచించడం జరిగింది. నాన్ సార్టెక్స్ కొద్దిగా మరికొద్ది నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం ఉండటం జరిగింది. ఈ పరిణామంతో 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది.
Good news for people of AP is free for three months
నెల్లూరు, బాపట్ల, మన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నాన్ సార్టెక్స్ బియ్యం సరఫరా చేయనున్నారు. ఒక వ్యక్తికి ఐదు కిలోల వంతెన బియ్యం అందించడం జరుగుతుంది.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.