Good News : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖాతాలోకి రూ.50 వేలు
Good News : మహిళల సాధికారతను కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి అనుసుచిత జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) అనే పథకాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మహిళలకు రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇందులో SC/ST మహిళలకు రూ.3 లక్షల వరకు డ్వాక్రా పద్ధతిలో రుణం ఇవ్వబడుతుంది. అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక డ్వాక్రా గ్రూప్ లీడర్ లేదా CC ని సంప్రదించి వడ్డీ లేకుండా ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకంలో 50% వరకు సబ్సిడీ అందించబడుతుంది. అంటే మీరు రూ.1 లక్ష రుణం పొందితే రూ.50 వేలే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీగా అందించబడుతుంది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల ఉన్న దరఖాస్తుదారులకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.షెడ్యూల్డ్ కులాల యువతను నైపుణ్యాల ఆధారంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం కూడా ఈ పథకం మరో ముఖ్య లక్ష్యం. వ్యవసాయం, పశు సంవర్ధక, మత్స్యకార్యం, ఫుడ్ ప్రాసెసింగ్, మరియు హస్తకళల వంటి రంగాలలో వారు ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి.
Good News : మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఖాతాలోకి రూ.50 వేలు
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆసక్తిగల రుణ దరఖాస్తుదారులు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించి, PM-AJAY యోజన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.