Ys jagan : వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండ్రోజులకే కేంద్రం గుడ్ న్యూస్!

Advertisement
Published by
Advertisement

Polavaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.320 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని 2021–22 బడ్జెట్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం పీపీఏ అకౌంట్‌లో ఈ నిధులు జమ కానున్నాయి. అనంతరం శుక్రవారం వరకు ఏపీ ఖజానాలో నిధులు యాడ్ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ మేరకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పోలవరం పనులు 90 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.

Advertisement

పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో భాగంగా నేషనల్ ప్రాజెక్టుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఏప్రిల్‌ 1న నీటి పారుదల విభాగం ఖర్చు మొత్తాన్ని 100 శాతం రీయింబర్స్‌ చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,372.14 కోట్లు ఖర్చు చేయగా, అందులో 2014 ఏప్రిల్‌ 1 తర్వాత చేసిన వ్యయం రూ.13,641.43 కోట్లుగా ఉంది. కేంద్రం నేటికీ రూ.11,492.16 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,149.27 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పోలవరం కోసం ఖర్చు చేసిన రూ.2,149.27 కోట్ల బిల్లులను అధికారులు పీపీఏకు సమర్పించారు. ప్రస్తుతం రూ.711.60 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ కేంద్ర జల్‌ శక్తి శాఖను కోరగా, దీనికి CWC కూడా ఆమోదం తెలిపింది.

Advertisement

good news is cm Ys jagan has been in delhi for days

Ys jagan : త్వరలోనే మిగతా నిధులు

తొలిదశలో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మంజూరు చేయగా, మిగతా మొత్తాన్ని మంజూరు చేసే విషయంపై పరిశీలిస్తున్నారు. రూ.320 కోట్లు పోగా.. రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.1829.27 కోట్లను కేంద్రం తిరిగి ఇవ్వాల్సి ఉంది. సీఎం జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి 2 రోజుల పాటు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను నిధుల గురించి చర్చించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Recent Posts

Medchal : శతాయుష్మంతుడి శతాబ్ది వేడుకల ముందే విషాదం

Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…

23 minutes ago

Modi Geo Politics : మోడీ ని కలవడానికి క్యూ కడుతున్న అరబ్ నాయకులు , తీవ్ర సంక్షోభం లో మిడిల్ ఈస్ట్

MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…

1 hour ago

Revanth Reddy : గుడ్‌న్యూస్.. ఒకేసారి మూడు కీలక హామీలను అమలు చేయబోతున్న రేవంత్ సర్కార్

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…

2 hours ago

Uttutta Herolu Movie Review and Rating : మహేశ్ విట్టా ‘ఉత్తుత్త హీరోలు’ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్

Uttutta Herolu Movie Review and Rating : తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్ సాధించడం…

3 hours ago

Dosha : మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా? .. అయితే ఈ స్పెషల్ దోశ తింటే .. రక్తహీనత సమస్యలన్నీ మాయం .. !

Dosha :  ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారు తరచూ ఒకే రకమైన అల్పాహారం తీసుకుంటూ విసుగు చెందుతుంటారు. ముఖ్యంగా…

4 hours ago

Weight Loss : నెయ్యిని ఇలా గ్రీన్‌టీలో కలిపి తీసుకున్నారంటే .. 30 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం ?

Weight Loss : ఇటీవలి కాలంలో చాయ్, కాఫీలకు బదులుగా గ్రీన్ టీకి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యంపై…

5 hours ago

Chanakya Niti : ఇలాంటి వ్యక్తులు .. నిద్రపోతుంటే వెంటనే లేపాలి .. లేకపోతే తప్పే అవుతుంది ..!

Chanakya Neeti : ప్రతి సమాజం సక్రమంగా నడవాలంటే బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కీలక బాధ్యతల్లో…

6 hours ago

Vishnu Vinyasam Movie Review : ‘విష్ణు విన్యాసం’ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Vishnu Vinyasam Movie Review  : Sree Vishnu  తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ హీరోగా, ముఖ్యంగా కామెడీ, ఫ్యామిలీ…

13 hours ago

YS Jagan :  హడావిడిగా వైఎస్సార్ మేనత్త దగ్గరకి వెళ్ళిన జగన్ , ఏమైంది..!

YS Jagan Tour : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం…

14 hours ago

Virosh Wedding Photos : పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్ దేవరకొండ–రష్మిక

Virosh Wedding Photos  టాలీవుడ్‌లో Tollywood అభిమానులు ఎంతోకాలంగా “ఆన్ స్క్రీన్ మోస్ట్ వాంటెడ్ కపుల్” Vijay Devarakonda విజయ్…

15 hours ago