hero company that sold lakh bikes in a month
Hero Bike : దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇ టైంలోనే చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతుండగా, మరి కొందరు ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఇక మన దేశంలో హీరో కంపెనీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇందులోంచి ఏ కొత్త బైక్ రిలీజ్ అయినా అది ఓ సంచలనమే. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన బైక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ బైక్ను దేశ వ్యాప్తంగా కేవలం నెల రోజుల్లోనే సుమారు 2లక్షల మంది కొనుగోలు చేశారు.
ఈ బైక్ మైలేజ్ ఎక్కువగా ఉండటంతో పాటు ఫీచర్స్ కూడా బాగుండటంతో చాలా మంది దీనిని కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు సుమారు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.గతంలో కొవిడ్ కారణంగా డల్ అయిన మార్కెట్ ప్రస్తుతం పుంజుకుంటోంది. 2022లో ఈ బైక్ కేవలం నెలరోజుల్లోనే 2 లక్షల కస్టమర్లను సొంతం చేసుకుంది.ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి నడుస్తుంది ఈ బైక్. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.65 వేలు కాగా.
hero company that sold lakh bikes in a month
. టాప్ వేరియంట్ బైక్ రూ.70 వేల వరకు ఉంటుంది. మరి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకునే వారు దీని వైపు ఓ లుక్కెయ్యండి మరి. గతం నుంచే హీరో బ్రాండ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు మెరుగుపడటంతో ఆటోమొబైల్ రంగం కాస్త గాడిలో పడింది. హీరో స్ప్లెండర్ ప్లస్ సృష్టించిన రికార్డును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇందులోని ఫిచర్సే ఈ రికార్డుకు కారణమని స్పష్టమవుతోంది.
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
This website uses cookies.