
#image_title
Turmeric | మన వంటింట్లో నిత్యం కనిపించే పసుపు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధగుణాలతో నిండి ఉంటుంది. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు శరీరాన్ని రోగాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఏ చిన్న గాయం జరిగినా పెద్దలు “పసుపు రాయండి” అని సూచిస్తారు. ఇక నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
#image_title
ఎన్నో ప్రయోజనాలు..
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల శరీరంలో దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది ఒక ప్రకృతిసిద్ధమైన డిటాక్స్ వంటి పని చేస్తుంది.పసుపు నీటిలో ఉండే ఆమ్లతత్వం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ నీటిని రోజూ తాగితే వైరస్లు, ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫీవర్లు వంటి వ్యాధులు దరిచేరవు.పసుపు నీరు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఊబకాయం సమస్యతో బాధపడేవారు పసుపు నీటిని తీసుకుంటే మెటబాలిజం వేగంగా జరిగి శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపు నీరు శరీరంలోని మలినాలను తొలగించి, కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.