Categories: Newssports

Paris Olympics : పారిస్ ఒలంపిక్స్ లో అతనిపై చీటింగ్.. నీ మెడల్ దోచేశారంటూ భారత బాక్సర్ పై కామెంట్స్..!

Advertisement
Advertisement

Paris Olympics : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలంపిక్స్ లో భారత్ పతకాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఐతే బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. బాక్సింగ్ లో క్వార్టార్ ఫైనల్ లో దాదాపు పతకం వచ్చినట్టే అని ఫిక్స్ అయిన నిశా దేవ్ కు అనూహ్యంగా పరాజయం పలకరించింది. ఐతే నిశాంత్ దేవ్ ఓడిపోవడానికి కారణం జడ్జీల చీటింగ్ కారణమని అంటున్నారు. 71 కేజీలో విభాగంలో పోటీ పడ్డ నిశా దేవ్ ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఓటమి పాలయ్యాడు.మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే తో 4-1 తేడతో నిశాంత్ ఓడడం జరిగింది. ఐతే ఈ మ్యాచ్ లో తొలి రౌండ్ లో నిశాంత్ తన దూకుడు తనంతో ఆధిక్యం లో ఉన్నాడు. వరుసగా రెండు రౌండ్లతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశాంత్ ఆ తర్వాత కాస్త వెనకపడ్డాడు. ఈ క్రమంలో జడ్జీలు కూడా ప్రత్యర్ధి బాక్సర్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతనే విజేతగా నిలిచాడు. ఐతే నిశాత్ ఓటమిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Paris Olympics మద్ధతుగా నిలిచిన విజేందర్ సింగ్, రణ్ దీప్..

ఈ క్రమంలో జడ్జిల కారణంగానే నిశాంత్ ఓడిపోయాడని అతనికి మద్ధతుగా నిలిచారు భారత మాజీ ఛాపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ హీరో రణ్ దీప్. సోషల్ మీడియా వేదికగా వారు ఈ మ్యాచ్ స్కోరింగ్ సిస్టెం ను తప్పుపట్టారు. ఇది గొప్ప ఫైట్ మ్యాచ్ స్కోరింగ్ స్క్సిటెం ఏంటో అర్ధం కాలేదు. నిశాంత్ దేవ్ చాలా అద్భుతంగా ఆడాడు. నిశాంత్ నువ్వు బాధపడొద్దని విజేందర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

Advertisement

Paris Olympics : పారిస్ ఒలంపిక్స్ లో అతనిపై చీటింగ్.. నీ మెడల్ దోచేశారంటూ భారత బాక్సర్ పై కామెంట్స్..!

బాలీవుడ్ హీరో రణ్ దీప్ హుడా కూడా ఒలంపిక్స్ కమిటీపై కామెంట్స్ చేశాడు. ఈ పోటీలో నిశాంత్ దే గెలుపు కానీ స్కోరింగ్ విధానంలో తప్పుల వల్ల నీ నుంచి పతకం దూరమైంది. నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ నువ్వు మా మనసులు గెలిచావు.. ఇది బాధాకరం ఇలాంటివి చాలా జరిగాయని రణ్ దీప్ అన్నారు. మ్యాచ్ లో మొదట దూకుడిగా ఉన్న నిశాంత్ గెలుపు తనదే అనుకున్నాడు. ఐతే జడ్జిలు ప్రత్యర్ధిని విజేతగా ప్రకటించిన టైం లో నిశాంత్ డిజప్పాయింట్ ఔయ్యాడు. ఈ మ్యాచ్ గెలిస్తే కనీసం నిశాంత్ కి కాంస్య పతకం అయినా వచ్చి ఉండేది.

Advertisement

Recent Posts

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

22 minutes ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

1 hour ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

2 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

3 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

4 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

5 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

6 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

7 hours ago