Paris Olympics : పారిస్ ఒలంపిక్స్ లో అతనిపై చీటింగ్.. నీ మెడల్ దోచేశారంటూ భారత బాక్సర్ పై కామెంట్స్..!
Paris Olympics : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలంపిక్స్ లో భారత్ పతకాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఐతే బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. బాక్సింగ్ లో క్వార్టార్ ఫైనల్ లో దాదాపు పతకం వచ్చినట్టే అని ఫిక్స్ అయిన నిశా దేవ్ కు అనూహ్యంగా పరాజయం పలకరించింది. ఐతే నిశాంత్ దేవ్ ఓడిపోవడానికి కారణం జడ్జీల చీటింగ్ కారణమని అంటున్నారు. 71 కేజీలో విభాగంలో పోటీ పడ్డ నిశా దేవ్ ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఓటమి పాలయ్యాడు.మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే తో 4-1 తేడతో నిశాంత్ ఓడడం జరిగింది. ఐతే ఈ మ్యాచ్ లో తొలి రౌండ్ లో నిశాంత్ తన దూకుడు తనంతో ఆధిక్యం లో ఉన్నాడు. వరుసగా రెండు రౌండ్లతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశాంత్ ఆ తర్వాత కాస్త వెనకపడ్డాడు. ఈ క్రమంలో జడ్జీలు కూడా ప్రత్యర్ధి బాక్సర్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతనే విజేతగా నిలిచాడు. ఐతే నిశాత్ ఓటమిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో జడ్జిల కారణంగానే నిశాంత్ ఓడిపోయాడని అతనికి మద్ధతుగా నిలిచారు భారత మాజీ ఛాపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ హీరో రణ్ దీప్. సోషల్ మీడియా వేదికగా వారు ఈ మ్యాచ్ స్కోరింగ్ సిస్టెం ను తప్పుపట్టారు. ఇది గొప్ప ఫైట్ మ్యాచ్ స్కోరింగ్ స్క్సిటెం ఏంటో అర్ధం కాలేదు. నిశాంత్ దేవ్ చాలా అద్భుతంగా ఆడాడు. నిశాంత్ నువ్వు బాధపడొద్దని విజేందర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
Paris Olympics : పారిస్ ఒలంపిక్స్ లో అతనిపై చీటింగ్.. నీ మెడల్ దోచేశారంటూ భారత బాక్సర్ పై కామెంట్స్..!
బాలీవుడ్ హీరో రణ్ దీప్ హుడా కూడా ఒలంపిక్స్ కమిటీపై కామెంట్స్ చేశాడు. ఈ పోటీలో నిశాంత్ దే గెలుపు కానీ స్కోరింగ్ విధానంలో తప్పుల వల్ల నీ నుంచి పతకం దూరమైంది. నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ నువ్వు మా మనసులు గెలిచావు.. ఇది బాధాకరం ఇలాంటివి చాలా జరిగాయని రణ్ దీప్ అన్నారు. మ్యాచ్ లో మొదట దూకుడిగా ఉన్న నిశాంత్ గెలుపు తనదే అనుకున్నాడు. ఐతే జడ్జిలు ప్రత్యర్ధిని విజేతగా ప్రకటించిన టైం లో నిశాంత్ డిజప్పాయింట్ ఔయ్యాడు. ఈ మ్యాచ్ గెలిస్తే కనీసం నిశాంత్ కి కాంస్య పతకం అయినా వచ్చి ఉండేది.
500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత…
AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 9. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం, ఒక…
Black Salt : చాలామంది ఎక్కువగా తెల్ల ఒప్పుకునే వినియోగిస్తుంటారు. అయితే,ఈ తెల్ల ఉప్పు కన్నా కూడా ఆయుర్వేదంలో ఎన్నో…
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
Tea : ఈరోజుల్లో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీ తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం…
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా…
This website uses cookies.