Mayanad People : మయనాడ్ బాధితుల కోసం కదిలి వచ్చిన మెగా హీరోలు.. చిరు చరణ్ కోటి.. అల్లు అర్జున్ పాతిక లక్షలు..!
Mayanad People :దేశంలో భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి అక్కడ ఉన్న ఊళ్లకు ఊళ్లే నాశనం చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విళతాండవానికి ప్రజలు అచేతన పరిస్థితిలో ఉన్నారు. ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. మయనాడ్ బాధితులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి.వయనాడ్ ప్రకృతి బీభత్సం అక్కడ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగీనప్పుడు సినీ సెలబ్రిటీస్ కూడా తమ సహాయాన్ని అందిస్తారు. మయనాడ్ లోని బాధితుల కోసం భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీలు కలిసి మొత్తం 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. కేరళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా 10 లక్షలు మలయాళ స్టార్ ముమ్మట్టి 15 లక్షలు తమిళ పరిశ్రమ నుంచి కమల్ హాసన్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
హీరోయిన్ రష్మిక మందన్న కూడా 10 లక్షల విరాళం ప్రకటించింది. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ కలిసి మయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల సాయాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి సాయం అందిస్తున్నట్టుగా చిరంజీవి తన ట్విట్టర్ లో ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా మయనాడ్ బాధితుల కోసం 25 లక్షల సాయం అందించారు.
Mayanad People : మయనాడ్ బాధితుల కోసం కదిలి వచ్చిన మెగా హీరోలు.. చిరు చరణ్ కోటి.. అల్లు అర్జున్ పాతిక లక్షలు..!
ప్రకృతి విప్పతులు సంభవించినప్పుడు ప్రజలకు సాయంగా మేమున్నాం అంటూ ముందుకొస్తారు సిని సెలబ్రిటీలు. మయనాడ్ కొండ చరియలు విరిగి జీవితాలు కోల్పోయిన వారికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి అందిస్తూ సినీ సెలబ్రిటీస్ తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. చిరంజీవి, చరణ్ కలిసి కోటి రూపాయలు మయనాడ్ బాధితులకు సహాయ సహకారాల కోసం సీఎం ఫండ్ కి అందించారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.