KCR Vs Ys Jagan, Who Did Right
Ys Jagan : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ఒకలా వ్యవహరించారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకోలా వ్యవహరించారు. రాజకీయాలు పక్కన పెట్టి, ప్రోటోకాల్ విషయంలో ఎవరైనా హుందగా వ్యవహరించాల్సిందే. నిజానికి, ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి హైద్రాబాద్లో ఘనస్వాగతం పలికి వుండాలి. అది ప్రోటోకాల్.! లేదా, సంప్రదాయం అని కూడా అనుకోవచ్చు.
సరే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ముఖ్యమంత్రి కేసీయార్ వెళ్ళి వుంటే.. అది ఇంకాస్త గౌరవంగా వుండి వుండేదేమో.! కానీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వచ్చారు. అంటే, అది పూర్తిగా రాజకీయ కార్యక్రమం. ఎటూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రయత్నాల్లో బీజేపీ వుంది గనుక, అధికార టీఆర్ఎస్ మీద తీవ్రస్థాయి విమర్శల్ని ఆ పార్టీ నేతలు చేస్తారు.
KCR Vs Ys Jagan, Who Did Right
సో, ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకడం శుద్ధ దండగ.. అన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ అధినాయకత్వం వచ్చి వుండొచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా అనుకోలేదు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. కేంద్రంతో విభేదించి సాధించేదేమీ లేదు. అందుకే, ప్రధానికి మర్యాదపూర్వకంగా, ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని తిరిగి వెళ్ళేటప్పుడు, రాష్ట్రం తరఫున వినతుల్ని ఆయనకు అందించారు. ఇదీ జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని దృష్టిలో వైఎస్ జగన్ మంచి మార్కులు కొట్టేశారు.
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.…
Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…
This website uses cookies.