lankavani-dibba-fire-accident
గుంటూరు/ రేపల్లి: బతుకు దెరువు కోసం వడిశా నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చి లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిపై మానవతా దృక్పథంతో ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం కూడా తగిన పరిహారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
lankavani-dibba-fire-accident
ఆ నగదు మొత్తాన్ని చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణా రావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందించారు. ఆక్వా యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆ సంస్థ యజమాని అందించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఒడిశాలోని గోన్పూర్ నియోజికవర్గం ఎమ్మెల్యే రఘునాథ్, గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి. విష్ణుప్రసాద్ పండా , ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.