lankavani-dibba-fire-accident
గుంటూరు/ రేపల్లి: బతుకు దెరువు కోసం వడిశా నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చి లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిపై మానవతా దృక్పథంతో ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం కూడా తగిన పరిహారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
lankavani-dibba-fire-accident
ఆ నగదు మొత్తాన్ని చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణా రావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందించారు. ఆక్వా యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆ సంస్థ యజమాని అందించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఒడిశాలోని గోన్పూర్ నియోజికవర్గం ఎమ్మెల్యే రఘునాథ్, గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి. విష్ణుప్రసాద్ పండా , ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.