
lankavani-dibba-fire-accident
గుంటూరు/ రేపల్లి: బతుకు దెరువు కోసం వడిశా నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చి లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిపై మానవతా దృక్పథంతో ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం కూడా తగిన పరిహారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
lankavani-dibba-fire-accident
ఆ నగదు మొత్తాన్ని చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణా రావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందించారు. ఆక్వా యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆ సంస్థ యజమాని అందించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఒడిశాలోని గోన్పూర్ నియోజికవర్గం ఎమ్మెల్యే రఘునాథ్, గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి. విష్ణుప్రసాద్ పండా , ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్ పసిడి మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…
Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా…
Karthika Deepam 2 February 12th 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'కార్తీక…
Biryani Leaf Benefits : మన వంటింట్లో తరచుగా కనిపించే బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కేవలం వంటకాలకు సువాసన,…
Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…
Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
This website uses cookies.