
Medicine : మరికొన్ని రోజుల్లో ఘననియంగా పెరగనున్న మందులు ధరలు...సామాన్యులకు మరింత కష్టాలు...!
Medicine : ప్రస్తుతం ఆధునిక యుగంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయం కూడా సవాల్లతో కూడినది అవుతుంది. ఎందుకంటే దేశంలో నిత్యవసర సరుకుల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని కూడా విపరీతంగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇంట్లో అవసరాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా కొనాలి అంటే ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటు అవసరం తీరక ఆర్థిక స్తోమత సరిపోక ప్రజలు సహమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మరో బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. దీనివలన సామాన్య ప్రజలకు మరింత భారం పెరిగే అవకాశంం కనిపిస్తుంది. అదేంటంటే మరికొన్ని రోజుల్లో నిత్యవసర మందులు ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఇక ఈ విషయం ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
ఇక నుంచి అనారోగ్యంతో మెడికల్ షాప్ వద్దకు వెళ్లాలంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే అత్యవసర మందుల ధరలు అనేవి ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఇక వీటిలో పెయిన్ కిల్లర్స్ మందుల నుండి యాంటీబయటిక్ మందుల వరకు అన్నీ ఉన్నాయి. అయితే వార్షిక ధరల సూచి డబ్ల్యూపిఐ మార్పుకు అనుగుణంగా మందుల కంపెనీలు ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మందుల ధరలను పెంచాలని ఫార్మా పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో ఈ టోక్ ధరలు సూచికలు వార్షిక మార్పులకు అనుగుణంగా 0055% ధరల పెరుగుదలకు అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి గత సంవత్సరం 2022 2023లో నేషనల్ లిఫ్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ( NLEM ) కింద మందుల ధరలు ఏకంగా 10 నుంచి 12%శాతం పెరిగాయి. ఇక ఈ మందుల జాబితాలో పారాసెటమల్, అజిత్రోమైసిస్, యాంటీబయాటిక్స్ , రక్తహీనత నిరోధక మందులు , విటమిన్లు వంటి మందులు కూడా ఉన్నాయి. అలాగే ఈ జాబితాలో కోవిడ్ 19 రోగులకు మధ్యస్థంగా చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అయితే పరిశ్రమలు పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల వలన ధరలు గనియంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది సామాన్య ప్రజలకు కచ్చితంగా మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుందని చెప్పాలి. మరి ఇప్పుడు పెరుగుతున్న నిత్యవసర సరుకులతో పాటు నిత్యవసర మందులపై కూడా ధరలు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
This website uses cookies.