Categories: ExclusiveNationalNews

Medicine : మరికొన్ని రోజుల్లో ఘననియంగా పెరగనున్న మందులు ధరలు…సామాన్యులకు మరింత కష్టాలు…!

Medicine : ప్రస్తుతం ఆధునిక యుగంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయం కూడా సవాల్లతో కూడినది అవుతుంది. ఎందుకంటే దేశంలో నిత్యవసర సరుకుల దగ్గర నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని కూడా విపరీతంగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇంట్లో అవసరాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా కొనాలి అంటే ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటు అవసరం తీరక ఆర్థిక స్తోమత సరిపోక ప్రజలు సహమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మరో బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. దీనివలన సామాన్య ప్రజలకు మరింత భారం పెరిగే అవకాశంం కనిపిస్తుంది. అదేంటంటే మరికొన్ని రోజుల్లో నిత్యవసర మందులు ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఇక ఈ విషయం ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

ఇక నుంచి అనారోగ్యంతో మెడికల్ షాప్ వద్దకు వెళ్లాలంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే అత్యవసర మందుల ధరలు అనేవి ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఇక వీటిలో పెయిన్ కిల్లర్స్ మందుల నుండి యాంటీబయటిక్ మందుల వరకు అన్నీ ఉన్నాయి. అయితే వార్షిక ధరల సూచి డబ్ల్యూపిఐ మార్పుకు అనుగుణంగా మందుల కంపెనీలు ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మందుల ధరలను పెంచాలని ఫార్మా పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఈ టోక్ ధరలు సూచికలు వార్షిక మార్పులకు అనుగుణంగా 0055% ధరల పెరుగుదలకు అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి గత సంవత్సరం 2022 2023లో నేషనల్ లిఫ్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ( NLEM ) కింద మందుల ధరలు ఏకంగా 10 నుంచి 12%శాతం పెరిగాయి. ఇక ఈ మందుల జాబితాలో పారాసెటమల్, అజిత్రోమైసిస్, యాంటీబయాటిక్స్ , రక్తహీనత నిరోధక మందులు , విటమిన్లు వంటి మందులు కూడా ఉన్నాయి. అలాగే ఈ జాబితాలో కోవిడ్ 19 రోగులకు మధ్యస్థంగా చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అయితే పరిశ్రమలు పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల వలన ధరలు గనియంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది సామాన్య ప్రజలకు కచ్చితంగా మరింత ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతుందని చెప్పాలి. మరి ఇప్పుడు పెరుగుతున్న నిత్యవసర సరుకులతో పాటు నిత్యవసర మందులపై కూడా ధరలు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

1 hour ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

2 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

3 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

5 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

6 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

7 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

8 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

9 hours ago